ప్రజల్లో సంక్రాంతి సంతోషం నింపాలి: గవర్నర్‌ తమిళిసై

Governor Tamilisai Soundararajan Extends Sankranti Wishes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట చేతికి వచ్చిన సమయంలో జరిగే ఈ పండుగ ప్రతీ ఒక్కరిలో సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. మన గొప్ప సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, కొత్త వస్త్రాలతో పిల్లాపాపలంతా సుఖసంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top