మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు : గవర్నర్‌   | Governor Tamilisai Soundararajan Extends Greetings On Mahashivratri | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు : గవర్నర్‌  

Feb 18 2023 12:50 AM | Updated on Feb 18 2023 12:50 AM

Governor Tamilisai Soundararajan Extends Greetings On Mahashivratri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుభాకాంక్షలు తెలిపారు. జాగారం రూపంలో మేల్కొని ఉంచే మహాశివరాత్రి ప్రజల జీవితాలకు మేల్కొలుపు అని పేర్కొన్నారు. మహాశివరాత్రి కోట్లాది మంది శివుడి భక్తులకు ఆరాధ్యమైన పర్వదినమని తెలిపారు.

ఈ పర్వదినం సందర్భంగా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావాన్ని పెంపొందించాలని గవర్నర్‌ ప్రార్థించారు.   కాగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న తమిళిసైని పుదుచ్చేరి సీఎం రంగస్వామి సత్కరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement