Paris Olympics 2024: క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్‌ | Paris Olympics 2024: Aman Sehrawat Beats Vladimir Egorov In Pre Quarterfinal | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్‌

Aug 8 2024 3:33 PM | Updated on Aug 8 2024 4:50 PM

Paris Olympics 2024: Aman Sehrawat Beats Vladimir Egorov In Pre Quarterfinal

పారిస్‌ ఒలింపిక్స్‌ పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. ఇవాళ (ఆగస్ట్‌ 8) జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో సెహ్రావత్‌.. ఉత్తర మాసిదోనియాకు చెందిన వ్లాదిమిర్‌ ఎగొరోవ్‌పై 10-0 తేడాతో గెలుపొందాడు. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్‌లో సెహ్రావత్‌ ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. ఇవాళే జరిగే క్వార్టర్‌ ఫైనల్లో సెహ్రావత్‌.. జెలిమ్‌ఖాన్‌ అబాకరోవ్‌ లేదా దియామ్యాంటినో లూనా ఫఫేతో తలపడతాడు. 

Advertisement
 
Advertisement
Advertisement