పరాగ్‌పై రూ. 12 లక్షలు జరిమానా  | IPL 2025: Skipper Riyan Parag Fined Rs 12 Lakh After Rajasthan Royals Win Over CSK, More Details Inside | Sakshi
Sakshi News home page

పరాగ్‌పై రూ. 12 లక్షలు జరిమానా 

Apr 1 2025 4:47 AM | Updated on Apr 1 2025 3:11 PM

IPL 2025: Skipper Riyan Parag fined Rs 12 lakh after Rajasthan Royals win over CSK

గువాహాటి: రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తాత్కాలిక కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌పై రూ. 12 లక్షల జరిమానా విధించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో ఆదివారం గువాహాటిలో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు నిరీ్ణత సమయంలో పూర్తి ఓవర్ల కోటా పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ సీజన్‌లో తొలిసారి రాజస్తాన్‌ జట్టు స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేయడంతో... ఐపీఎల్‌ నియమావళి ప్రకారం ఆ జట్టు కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌పై రూ. 12 లక్షలు జరిమానా విధించారు. 

Advertisement
 
Advertisement
Advertisement