Aug 20 2026 9:27 AM | Updated on Aug 20 2026 9:34 AM
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతారు. ఆయన సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది.