రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. వైఎస్సార్‌పీపీ నేతపై దాడి | Tdp Leaders Attack Ysrcp Leader In Palnadu District | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. వైఎస్సార్‌పీపీ నేతపై దాడి

Nov 10 2024 7:37 PM | Updated on Nov 10 2024 8:05 PM

Tdp Leaders Attack Ysrcp Leader In Palnadu District

సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గుండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత నర్రెడ్డి లక్ష్మా రెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్డులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మా రెడ్డిని అంతమొందించాలనే పథకంతో టీడీపీ నాయకులు ఊరి చివర మాటు వేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement