
నిజామాబాద్
గోదావరిలో ‘ప్రకృతి అందాలు’
రైతన్న.. జర భద్రం
ఖరీఫ్ సీజన్ పంటల సాగు ఊపందుకుంది. రైతులకు పొంచి ఉన్న ప్రమాదాలను అధిగమించడం కత్తిమీద సాములాంటిది.
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లో u
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతం ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఎటు చూసినా పచ్చిక బయళ్లు, జల సవ్వడులు, పొడవైన తాటి చెట్లు, ఆకాశంలో నీలి మేఘాలు, ఎగురుతూ వచ్చే పక్షులు, మునిగి తేలిన పాత ఆలయాలు.. కళ్లను కట్టిపడేసే ఈ సుందరమైన దృశ్యాలను డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, జీజీ నడ్కుడ శివారు ప్రాంతాల్లో ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – డొంకేశ్వర్(ఆర్మూర్)
న్యూస్రీల్

నిజామాబాద్