అరటి పొడి సూపర్‌: ప్రధాని మోదీ | Narendra Modi Praises Food Products From Banana Flour In Karnataka | Sakshi
Sakshi News home page

అరటి పొడి సూపర్‌: ప్రధాని మోదీ

Jul 26 2021 2:34 PM | Updated on Jul 26 2021 2:39 PM

Narendra Modi Praises Food Products From Banana Flour In Karnataka - Sakshi

బెంగళూరు: కరావళి, మలెనాడులో అరటికాయను పొడి చేసి వైవిధ్య ఉత్పత్తులను తయారుచేయడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకుంది.  తాజాగా ఆకాశవాణి మన్‌ కీ బాత్‌లో ఆయన ప్రసంగిస్తూ ఇక్కడి మహిళలు అరటికాయలు, పువ్వులతో ఎలా ఆదాయం పెంచుకోవచ్చో చాటిచెప్పారని కొనియాడారు. ఈ అరటి పొడితో దోసె, గులాబ్‌జామ్, బ్రెడ్‌ వంటివి తయారు చేయవచ్చు. కరోనా సమయంలో కొందరు మహిళలు కొత్తగా ఆలోచించి అరటి పొడిని తయారు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  

Advertisement
 
Advertisement
Advertisement