
మిర్చిలో పురుగుమందుల అవశేషాలు
● చీడపీడల నియంత్రణకు
అడ్డగోలు వినియోగం
● ఎకరాకు రూ.54 వేల నుంచి
రూ.60 వేల ఖర్చు
● అత్యంత ప్రమాదకర మందుల
విక్రయాలు
● లాభాల కోసం ప్రోత్సహిస్తున్న డీలర్లు
● ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం
● ఈ కారణంగానే పతనమవుతున్న ధర
రెడ్ లేబుల్: ఇవి అత్యంత విషపూరితమైనవి. మోనోక్రోటోఫాస్, జింక్ ఫాస్పేట్, ఇథైల్, మెర్కూరి అసిటేట్ వంటివి.
బ్లూ లేబుల్: ఈ లేబుల్ కలిగిన పురుగుమందుల్లో విష ప్రభావం మధ్యస్తంగా ఉంటుంది. స్పైనోశాడ్, మలాథియాన్, ధిరామ్, గ్లైపోసేట్ తదితరాలు.
గ్రీన్ లేబుల్(హెచ్చరిక): ఈ లేబుల్ పురుగుమందుల్లో విష ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆహార పంటలకు వీటినే వినియోగించాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. మాంకోబెబ్, అక్సిప్లోర్పెస్, కొరాజిన్, వేపనూనే తదితరాలు.
ఎల్లో లేబుల్(డేంజర్): ఇవి కూడా అత్యంత విషపూరితమైనవే. వీటి ఉత్పత్తిని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఓమైట్, అవాంట్, ఎండోసల్ఫాన్, కార్బరిల్, క్వినాల్ఫాస్, సైఫర్మెత్రిన్, ఫిప్రోనిల్, రోగార్ వంటివి
పురుగు మందుల్లో విష తీవ్రత ఇలా..

మిర్చిలో పురుగుమందుల అవశేషాలు

మిర్చిలో పురుగుమందుల అవశేషాలు