అడవుల్లో యాక్షన్‌

Vidya Balan Resumes Shoot For Sherni in Madhya Pradesh - Sakshi

తాజా చిత్రం కోసం పవర్‌ఫుల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా మారారు విద్యా బాలన్‌. అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వంలో విద్యా బాలన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న చిత్రం ‘షేర్నీ’. మనిషికి, మృగాలకు మధ్య జరిగే కథాంశం ఇది. ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్‌ వల్ల ఆగిపోయింది. ఇటీవలే మధ్యప్రదేశ్‌ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ ను తిరిగి ప్రారంభించారు. చిత్రీకరణ అంతా దాదాపు అడవుల్లోనే జరగనుందని టాక్‌. ఇందులో కొన్ని యాక్షన్‌ సన్నివేశాల్లోనూ పాల్గొనబోతున్నారట విద్యా బాలన్‌. సినిమా పూర్తయ్యేంతవరకూ షూటింగ్‌ చేయాలని ప్లాన్‌ చేసిందట చిత్రబృందం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top