
31 ఏళ్లుగా..
మహబూబ్నగర్ క్రీడలు: జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ ప్రేమ్కుమార్ 1994లో ‘ప్రేమ్స్ హెల్త్క్లబ్’ ఏర్పాటు చేసి ఉచితంగా యోగాలో శిక్షణ అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 31 ఏళ్లుగా వేలాదిమందికి యోగాసనాలు చేయించారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్థులు, అధికారులు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6.30 వరకు ప్రేమ్స్ హెల్త్క్లబ్లో యోగా శిక్షణ తీసుకుంటున్నారు. క్లబ్లో 50 ఏళ్లుపైబడిన వారు కూడా చురుగ్గా యోగా చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని డాక్టర్ ప్రేమ్కుమార్ తెలిపారు.
యోగాసనాలు వేస్తున్న డాక్టర్ ప్రేమ్కుమార్