‘రైతు సేవ’మూత | - | Sakshi
Sakshi News home page

‘రైతు సేవ’మూత

Jun 17 2025 5:04 AM | Updated on Jun 17 2025 5:04 AM

‘రైతు సేవ’మూత

‘రైతు సేవ’మూత

రైతు సేవాకేంద్రం వద్ద వేచి చూస్తున్న రైతులు

పెరవలిలో అన్నదాతల ఆందోళన

మద్దికెర: మండల పరిధిలోని పెరవలి గ్రామంలో రైతు సేవా కేంద్రం సోమవారం 12 గంటలయినా తెరుచుకోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వేలిముద్రలు వేయడానికి ఉదయం 8 గంటలకే రైతుసేవా కేంద్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం అయినా తాళాలు తీయకపోవడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈవిషయంపై ఏఓ రవి ప్రశ్నించగా అక్కడ పనిచేస్తున్న అధికారి సెలవుపై వెళ్లడంతో ఆ భాధ్యతలు ఏఈఓకు ఇచ్చామని, మండల ఆఫీస్‌కు వచ్చి డివైజర్‌ తీసుకెళ్లడంతో ఆలస్యమయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement