భోజన భారం పంచాయతీ కార్యదర్శులదే! | - | Sakshi
Sakshi News home page

భోజన భారం పంచాయతీ కార్యదర్శులదే!

May 2 2025 1:23 AM | Updated on May 2 2025 1:23 AM

భోజన భారం పంచాయతీ కార్యదర్శులదే!

భోజన భారం పంచాయతీ కార్యదర్శులదే!

అమరావతిలో మోదీ సభకు తరలించే జనాలకు భోజన ఖర్చుల భారం పంచాయతీ కార్యదర్శులు భరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జన సమీకరణలో భాగంగా జిల్లాలోని కొన్ని గ్రామాలకు బస్సులను కేటాయించారు. ఆ బస్సుల్లో వెళ్లే జనాలకు భోజనం, మంచినీటి సౌకర్యాలు అన్నీ ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ చూసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక్కో బస్సులో 30 నుంచి 40 మంది వరకు వెళ్లే అవకాశం ఉంది. వారి ఖర్చు లకు రూ. 25 వేల వరకు కానుంది. ఈ భారమంతా పంచాయతీ సెక్రటరీలపై పడటంతో ఉద్యోగులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement