
యోగానందం
● నిత్య సాధనతో ఆరోగ్యం ● ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవగాహన
● ఆరోగ్యంగా జీవిస్తున్న జనం ● నేడు ప్రపంచ యోగా దినోత్సవం
సిరిసిల్లటౌన్: ఆరోగ్యమే మహా భాగ్యమంటూ జిల్లా ప్రజలు యోగా సాధన చేస్తున్నారు. శారీరకంగా ధృడంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే ఉద్దేశంతో ఆరో గ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈక్రమంలోనే వయసుతో సంబంధం లేకుండా నిత్యం యోగా సాధన చేస్తూ చలాకీగా జీవిస్తున్నారు. విధుల్లో ఒత్తిడి..మానసిక..శారీరక శ్రమను తట్టుకునేందుకు అందరిబాట యోగానే మారింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యోగా సాధనతో కలిగే ప్రయోజనాలు, సాధకుల అభిప్రాయాలు...

యోగానందం