ప్రభుత్వ వైద్యసేవలు భేష్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యసేవలు భేష్‌

Jun 18 2025 7:18 AM | Updated on Jun 18 2025 7:18 AM

ప్రభుత్వ వైద్యసేవలు భేష్‌

ప్రభుత్వ వైద్యసేవలు భేష్‌

కరీంనగర్‌టౌన్‌: ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యసేవలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్‌ ప్రభుత్వాసుప త్రిలో ఎండోస్కోపీ నేషల్‌ సర్జరీ, సెప్టో ప్లాస్టిక్టినీ దిగ్విజయంగా వైద్యుల బృందం పూర్తి చేయగా, మంగళవారం కలెక్టర్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ ధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని, తానే స్వయంగా చూసి ఇష్టంతో సర్జరీ చేయించుకున్నానని తెలిపారు. సూపరింటెండెంట్‌ వీరారెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. వైద్యు ల బృందానికి కలెక్టర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

కలెక్టర్‌ పమేలా సత్పతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement