కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Jun 18 2025 7:18 AM | Updated on Jun 18 2025 7:18 AM

కరీంన

కరీంనగర్‌

గరిష్టం/కనిష్టం
34.0 /26.0
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్‌ శ్రీ 2025

7

బాధ్యతల స్వీకరణ

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (స్థానిక సంస్థలు)గా డాక్టర్‌ అశ్విని తానాజీ వాకడె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్‌, ఏవో సుధాకర్‌ స్వాగతం పలికారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,400

జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. మార్కెట్‌కు 42 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. కార్యదర్శులు మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

కరీంనగర్‌1
1/3

కరీంనగర్‌

కరీంనగర్‌2
2/3

కరీంనగర్‌

కరీంనగర్‌3
3/3

కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement