
ఇల్లు, ఆదాయం లేని కుటుంబం ఉండొద్దు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు పక్కన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ రాహుల్ శర్మ,
సింగరేణి సీఎండీ బలరాంనాయక్
రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇల్లు, ఆదాయం లేకుండా ఇబ్బంది పడొద్దనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంత్రి శ్రీధర్బాబుతో కలిసి భూపాలపల్లి నియోజకవర్గంలో భట్టి విక్రమార్క మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
– వివరాలు 8లోu