కొబ్బరినీరు తాగడమే మేలు | - | Sakshi
Sakshi News home page

కొబ్బరినీరు తాగడమే మేలు

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

కొబ్బరినీరు తాగడమే మేలు ఐస్‌ తీసుకోవద్దు

ఎండవేడిమికి ఉపశమనం కోసం కొబ్బరినీరు తాగడమే మేలు. ఐస్‌ ఉన్న పళ్ల రసాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ తీసుకుంటే ఐస్‌ వాడొద్దు. వీటివల్ల అతిసారం, పేగు సంబంధిత వ్యాధులు, గొంతునొప్పి వంటివ్యాధులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి.

– ఒడ్నాల రజిత, గైనకాలజిస్ట్‌

ఎండకాలంలో దాహం వేస్తే జ్యూస్‌ తాగాలని అనిపించినా.. ఐస్‌ మాత్రం వేసుకోవద్దు. ఏ వాటర్‌తో చేస్తున్నారో తెలియదు. ఊక పెట్టడంతో అవి శుభ్రత ఉండదు. ప్రజలు గ్రహించాలి. దీంతో వివిధ రకాల వ్యాధులు సైతం వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి.

– వాసాల శ్రీధర్‌, ఫిజిషియన్‌

Advertisement
 
Advertisement
Advertisement