స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

Jul 24 2025 7:14 AM | Updated on Jul 24 2025 7:14 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత

రాయికల్‌/సారంగాపూర్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. రాయికల్‌ పట్టణం, అల్లీపూర్‌, సారంగాపూర్‌ మండలం పెంబట్లలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. రాయికల్‌ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు ఎనగందు ల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, పట్టణ అధ్యక్షుడు అనిల్‌, కన్వీనర్‌ తురగ శ్రీధర్‌రెడ్డి, మహేశ్వర్‌రావు, మహేందర్‌, పోతుగంటి రాజేందర్‌గౌడ్‌, సారంగాపూర్‌ విండో మాజీ చైర్మన్‌ సాగి సత్యంరావు, బీఆర్‌ఎస్‌ మండలశాఖ అధ్యక్షుడు తేలు రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement