ప్రజలను ముంచి!
హామీలు విస్మరించి..
నిరాశపరిచిన బడ్జెట్
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ నిరాశపరిచింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు యాౖ భె ఏళ్లకే ఫించన్ అన్నారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ పదేపదే చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఉసే లేదు. నాడు–నేడు పను లతో పాటు వేతన సవరణ, నిరుద్యోగభృతి, ఆడబిడ్డ నిధి వంటి హామీలకు ఒక్క రూపాయి కేటాయించ లేదు. అమరావతి రాజధాని నిర్మాణం కోసమే అన్నట్టుగా బడ్జెట్ కేటాయింపులున్నాయి. మిగతా ప్రాంతాల అభివృద్ధి కనబడలేదా..? – ద్రాక్షాయణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మహిళ విభాగం వైఎస్సార్సీపీ
ప్రజలను ముంచి!


