బాపట్ల: విషాదం మిగిల్చిన విహారయాత్ర.. నలుగురి మృత్యువాత | Tragedy At Bapatla Chirala Shipping Harbour | Sakshi
Sakshi News home page

బాపట్ల: విషాదం మిగిల్చిన విహారయాత్ర.. నలుగురి మృత్యువాత

Oct 12 2025 8:05 PM | Updated on Oct 12 2025 8:10 PM

Tragedy At Bapatla Chirala Shipping Harbour

బాపట్ల: జిల్లాలోని చీరాల మండలం వాడరేవు చూడటానికి వచ్చిన విహారయాత్ర కాస్తా విషాదం మిగిల్చింది. సముద్రస్నానానికి వెళ్లిన పలువురు యువకులు గల్లంతయ్యారు.  వాడరేవులో సముద్ర స్నానం చేస్తుండగా వచ్చిన రాకాసి అలలకు నలుగురు మృత్యువాత పడ్డారు. ఇద్దర్ని పోలీసులు రక్షించారు.  

ఈ విహార యాత్రకు ఏడుగురు యువకులు బృందంగా వచ్చినట్లు సమాచారం. మృతిచెందిన వారిలో మణిదీప్(19), సాత్విక్(19), సాకేత్ (19) మరియు సూర్యాపేటకు చెందిన సోమేష్‌లుగా గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement