సీఎం జగన్‌ను కలిసిన విశాఖపోర్ట్‌ అథారిటీ నూతన చైర్మన్‌ | New Chairman of Visakha Port Authority Meets CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన విశాఖపోర్ట్‌ అథారిటీ నూతన చైర్మన్‌

Jun 5 2023 7:56 PM | Updated on Jun 5 2023 7:57 PM

New Chairman of Visakha Port Authority Meets CM YS Jagan - Sakshi

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ నూతన చైర్మన్‌ ఎం. అంగమత్తు(ఐఏఎస్‌) సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం కలిశారు.

ఇటీవలే విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ నూతన చైర్మన్‌గా అంగమత్తు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జగన్‌ను అంగమత్తు మర్యాద పూర్వకంగా కలిశారు.  దీనిలో భాగంగా అంగమత్తును పూల బొకేతో ఆహ్వానించిన సీఎం జగన్‌.. ఆపై విశాఖపట్నం పోర్ట్‌ ప్రతిమను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement