వైఎస్‌ జగన్‌ను కలిసిన కాకినాడ మత్స్యకారులు | Kakinada Fisherman Release From Sri Lanka Meet YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన కాకినాడ మత్స్యకారులు

Oct 7 2025 5:23 PM | Updated on Oct 7 2025 5:33 PM

Kakinada Fisherman Release From Sri Lanka Meet YS Jagan

తాడేపల్లి ; ఇటీవల శ్రీలంక జైలు నుంచి విడుదలైన కాకినాడ మత్స్యకారులు.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్‌ 7వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను కలిశారు మత్స్యకారులు.   

దీనిలో భాగంగా 54 రోజుల తర్వాత శ్రీలంక జైలు నుంచి విడుదల కావడానికి వైఎస్సార్‌సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎంతో సహకరించారని వైఎస్‌ జగన్‌కు వివరించారు సదరు మత్స్యకారులు.  ఈ క్రమంలో శ్రీలంకలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యల గురించి వైఎస్‌ జగన్‌కు వివరించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement