AP: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్‌ | Reactor Exploded At Atchutapuram Sez | Sakshi
Sakshi News home page

AP: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్‌

Jul 17 2024 11:25 AM | Updated on Jul 17 2024 11:38 AM

Reactor Exploded At Atchutapuram Sez

రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్‌ పేలింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్‌ పేలి ఒకరు మృతిచెందారు.

సాక్షి, అనకాపల్లి జిల్లా: రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్‌ పేలింది. వసంత కెమికల్స్‌లో రియాక్టర్‌ పేలి ఒకరు మృతిచెందారు. మృతుడిని ఒడిశాను చెందిన కార్మికుడిగా గుర్తించారు. రియాక్టర్‌ పేలడంలో కార్మికులు పరుగులు తీశారు. మరికొందరికి కూడా గాయాలైనట్లు సమాచారం.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement