విశాఖలో భూ ప్రకంపనలు | Earthquakes In Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖలో భూ ప్రకంపనలు

Nov 4 2025 7:26 AM | Updated on Nov 4 2025 11:30 AM

Earthquakes In Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: నగరంలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 నిమిషాల మధ్య ప్రకంపనలు వచ్చాయని ప్రజలు అంటున్నాయి. తెల్లవారు జామున కావడంతో కొద్ది మంది మాత్రమే ప్రకంపనలను గుర్తించారు.

మురళీనగర్, రాంనగర్, అక్కయ్య పాలెం, సీతమ్మధార,  సహా పాలు ప్రాంతాల్లో భూమి కంపించింది. పలు కాలనీ వాసులు భయంతో బయటకు వచ్చారు. అల్లూరి జిల్లా జీ.మాడుగులలో భూకంప కేందాన్ని గుర్తించారు. భూమి లోపల 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది.

విశాఖపట్నంలో పలు చోట్ల భూ ప్రకంపనలు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement