ఏపీ: భారీవర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review Meeting With Collectors On Heavy Rains In AP | Sakshi
Sakshi News home page

CM YS Jagan: భారీవర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష

Nov 18 2021 10:41 AM | Updated on Nov 18 2021 12:14 PM

CM YS Jagan Review Meeting With Collectors On Heavy Rains In AP - Sakshi

సాక్షి, అమరావతి: భారీ వర్షాలు కురుస్తున్న నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో.. తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రిజయర్వాయర్లు, చెరువులు, నీటినరుల వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆహారం, మందులు సిద్ధంచేసుకోవాలన్నారు.
చదవండి: ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement