రేవుపోలవరం తీరంలో యోగాంధ్ర | - | Sakshi
Sakshi News home page

రేవుపోలవరం తీరంలో యోగాంధ్ర

Jun 19 2025 4:32 AM | Updated on Jun 19 2025 4:32 AM

రేవుపోలవరం తీరంలో యోగాంధ్ర

రేవుపోలవరం తీరంలో యోగాంధ్ర

ఎస్‌.రాయవరం: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత అన్నారు. రేవుపోలవరం తీరంలో బుధవారం ఉదయం వెయ్యి మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో పాటు కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.వి. రమణ, తహసీల్దార్‌ రమేష్‌బాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే విజయాలు సాధించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement