సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చర్యలు

Jun 17 2025 5:09 AM | Updated on Jun 17 2025 5:09 AM

సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యల పరిష్కారానికి చర్యలు

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్‌ మ హాజన్‌ అన్నారు. స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విని వెంటనే సంబంధిత పోలీ సు అధికారులతో ఫోన్‌ ద్వారా మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వారం 54 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికా రిని జైస్వాల్‌ కవిత, సిబ్బంది వామన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement