ట్రైకార్ ద్వారా పథకాలకు రూ.26 కోట్లు
హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్) ద్వారా ఆర్థిక మద్దతు పథకాల అమలుకు రూ.26 కోట్లకు ప్రభుత్వం పరిపాలనాపరమైన మంజూరునిచ్చింది. ఈ మొత్తంతో పాటు ట్రె జరీ నియంత్రణ నిబంధనలను సడలిస్తూ రూ. 10.59 కోట్ల అదనపు మొత్తాన్ని మంజూరు చేసింది. శనివా రం ఈ మేరకు గిరిజన సం క్షేమ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు.