April 10, 2021, 19:01 IST
కొత్తగా నాలుగు కోవిడ్ కేంద్రాలు: మంత్రి ఈటల
April 10, 2021, 17:04 IST
నగరంలో ముగ్గురు బాలికల అదృశ్యం
April 10, 2021, 16:31 IST
ముంబైకి చెందిన గంజాయి స్మగ్లర్ బాబు ఖాలేను హైదరాబాద్లో పట్టుకున్నారు. హైదరాబాద్ శివారులో బాబు ఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు...
April 10, 2021, 14:39 IST
వనస్థలిపురం: నగరంలో ముగ్గురు బాలికలు అదృశ్యమవడం కలకలం రేపింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. ఈ ఘటన వనస్థలిపురంలో చోటు...
April 10, 2021, 14:22 IST
ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. కరోనా చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు.
April 10, 2021, 12:36 IST
దివంగత మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్రెడ్డి, నాయిని పీఎస్ ముకుంద రెడ్డి, దేవికా రాణి, ఇతర నిందితుల ఇళ్లల్లోనూ సోదాలు...
April 10, 2021, 11:32 IST
హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసు
April 10, 2021, 10:02 IST
ఎంఐఎం సీనియర్ నాయకుడు షేక్ హన్నుద్దీన్ (56) మృతిచెందారు. గురు వారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
April 10, 2021, 09:47 IST
మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్లైన్లో జరిమానా రశీదును అందజేస్తున్నారు. చెల్లించని వారిని కోర్టులో ప్రవేశపెట్టి 51(ఏ)...
April 10, 2021, 09:13 IST
మెరుగులద్దించుకున్న అనంతరం తిరిగి వచ్చేందుకు ఆటోలో ఎక్కింది.
April 10, 2021, 08:56 IST
సాక్షి, హైదరాబాద్ : వ్యర్థాలు కూడా వెలుగులు నింపుతున్నాయి. డంపింగ్ యార్డుకు తరలించే చెత్తను ఇంధన శక్తిగా మార్చడం ద్వారా విప్లవాత్మక మార్పులకు...
April 10, 2021, 08:33 IST
సాక్షి, బంజారాహిల్స్: అవి అసలే పోటీ పొట్టేళ్లు.. ఒక్కోదాని బరువు 60 కేజీల పైనే.. ఒక్కోసారి అవి ఆరడుగుల మనిషిని కూడా లేపి అవతల పారేస్తాయ్. ఇలాంటి...
April 10, 2021, 08:18 IST
సాక్షి, లంగర్హౌస్: మద్యం మత్తులో కారు వేగంగా నడపగా.. అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా...
April 10, 2021, 07:58 IST
మలక్పేట్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం మళ్లీ భీమవరం వెళ్లాడు. కెమెరా చోరీ చేయడంతో పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి...
April 10, 2021, 07:40 IST
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న కింగ్పిన్ బాబూ ఖాలేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)...
April 10, 2021, 02:07 IST
మే 17వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ అవసరమా? అన్న...
April 09, 2021, 18:55 IST
సాక్షి, పంజాగుట్ట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ బాడీని రద్దు చేసి కొత్త బాడీని ఎంపిక చేయాలని, 2014 నుంచి లేకుండా పోయిన టీచర్స్...
April 09, 2021, 15:58 IST
బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఏప్రిల్ 1 నుంచి రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా కేసులు భారీగా పెరగడమే అని నిపుణులు...
April 09, 2021, 14:38 IST
సాక్షి, బంజారాహిల్స్: తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఇదేమిటని ప్రశ్నించినందుకు దాడి చేసి గాయపరిచాడంటూ ఓ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు...
April 09, 2021, 12:43 IST
కేపీహెచ్బీకాలనీ: వృద్ధ దంపతులకు కేర్టేకర్గా ఉంటూ ఇంట్లోని రూ.7.80 లక్షల నగదును దొంగిలించిన వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు రిమాండ్కు తరలించారు....
April 09, 2021, 12:03 IST
ఈ సమయం మాస్క్ తోనే
April 09, 2021, 11:45 IST
సమయాన్ని తగ్గించిన బేగంబజార్ లోని దుకాణాలు
April 09, 2021, 10:14 IST
సాక్షి, బంజారాహిల్స్: ‘నువ్వు ప్రేమిస్తున్న నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా.. నా కోసం నీ ప్రేమను త్యాగం చేయ్... లేకపోతే బాగుండదు’ అంటూ...
April 09, 2021, 09:15 IST
బతుకు దెరువు కోసం తప్పనిసరి అయిందని బోలక్పూర్ సెయింట్ సాయి హైసూ్కల్ అధినేత శివరామకృష్ణ్ణ సాక్షితో వాపోయారు.
April 09, 2021, 08:46 IST
చదివింది పదో తరగతి... కానీ వంద ఎకరాల్లో వెంచర్ వేయాలనేది అతడి స్వప్నం. దాని కోసం ఆరేళ్లుగా మోసాలు చేస్తూనే ఉన్నాడు
April 09, 2021, 08:32 IST
సాక్షి, సిటీబ్యూరో: క్రిప్టో కరెన్సీగా పిలిచే బిట్కాయిన్స్పై మోజుతో నగరానికి చెందిన ఓ నిరుద్యోగి సైబర్ నేరగాడి వల్లో పడ్డాడు. తొలుత ఇతడికి రూ....
April 09, 2021, 08:19 IST
గణేష్ అలియాస్ చింటు నిత్యం ఆఫీస్కు వెళ్లే సమయంలో ఆమె వెంటపడి అడ్డగిస్తూ ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు.
April 09, 2021, 08:16 IST
ఆన్లైన్ రమ్మీ ఆటలకు బానిసై పనిచేస్తున్న సంస్థను మోసం చేసి దాదాపు రూ.50 లక్షలు నగదు తీసుకెళ్లిన వ్యక్తితో పాటు మరో ఇద్దని హయత్నగర్ పోలీసులు...
April 09, 2021, 08:12 IST
హైదరాబాద్కు రజనీకాంత్
April 09, 2021, 08:11 IST
సాక్షి, బంజారాహిల్స్: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి సమయంలో బాణసంచా కాల్చినందుకు సినీ హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్...
April 09, 2021, 07:55 IST
సాక్షి, హైదరాబాద్: చిక్కడపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని సూర్యానగర్లో ఇటీవల చోటుచేసుకున్న ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు సద్నామ్సింగ్ హత్య...
April 09, 2021, 06:48 IST
ఇందుకోసం చెన్నై నుంచి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు గురువారం బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
April 09, 2021, 04:19 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్లో అధికంగా ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం)సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) క్రమంగా మంగళం...
April 09, 2021, 04:01 IST
ఉస్మానియా యూనివర్సిటీ: కృత్రిమ గుండె తయారీపై ఉస్మానియా విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. ఇంజనీరింగ్ కాలేజీలోని సెంటర్ ఫర్ ప్రోడక్ట్ డిజైన్...
April 09, 2021, 02:45 IST
సాక్షి, హైదరాబాద్: ఎరువుల ధరలను ఇఫ్కో కంపెనీ భారీగా పెంచింది. 50 కేజీల డీఏపీ బస్తా ధర ఇదివరకు రూ. 1,200 ఉండగా... దాన్ని ఏకంగా రూ.1,900 చేయడం...
April 09, 2021, 02:18 IST
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు...
April 09, 2021, 01:58 IST
సాక్షి, హైదరాబాద్: టి ఫైబర్పై ఐటీ మంత్రి కేటీఆర్ పలు కీలక నిర్ణ యాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టి ఫైబర్’ప్రాజెక్టు ద్వారా రైతు...
April 09, 2021, 00:00 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నూతనోత్సహం నెలకొంది. ఐటీ హబ్గా పేరొందిన బెంగళూరు రియల్టీ గృహాలు, ఆఫీస్ స్పేస్...
April 08, 2021, 19:53 IST
హైదరాబాద్: తెలంగాణ జలమండలిలో మేనేజర్లుగా ఉద్యోగం సాధించిన 93 మందికి మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు నియామక పత్రాలు అందజేశారు....
April 08, 2021, 19:34 IST
హైదరాబాద్: హైదర్షాకోట్లో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్...
April 08, 2021, 18:13 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వెరైటీ కొంగొత్త మార్కెట్లు రూపుదిద్దుకుంటున్నాయి. కాలనీల్లో ఇప్పుడు వారం వారం నిర్వహిస్తున్న కూరగాయల సంతల మాదిరిగానే...
April 08, 2021, 15:59 IST
బులియన్ మార్కెట్ లో ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకవైపు కరోనా కేసులు భారీగా పెరుగుతుంటే బంగారం ధరలు కూడా పెరుగుతూన్నాయి....