-
అక్క చెప్పింది... చెల్లి వస్తోంది!
అతిలోకసుందరి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ల పెద్దకుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో సిల్వర్ స్క్రీన్పైకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. ఈ విషయాన్ని జాన్వీ కపూర్ ఓ చాట్ షోలో భాగంగా కన్ఫార్మ్ చేశారు. ‘‘ఖుషీ యాక్టింగ్ని సీరియస్గా తీసుకుంది. ఏదో అలా వచ్చాంలే అనుకోకుండా ముందు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటోంది. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో శిక్షణ తీసుకోనుంది. ఈ విషయంపై నాన్న బోనీ కపూర్ కూడా కాస్త ఎగై్జటింగ్గానే ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు జాన్వీకపూర్. ఇక.. జాన్వీని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన కరణ్ జోహారే తనను కూడా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందనే ఆలోచనను వ్యక్తపరిచారట ఖుషీకపూర్. ఆలియా భట్, సిద్దార్ధ్మల్హోత్రా, వరుణ్ధావన్ ఇలా చాలామంది స్టార్స్ కొడుకులు, కూతుర్లను కరణ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందరూ కూడా కెరీర్లో దూసుకెళుతున్నారు. -
శంకర్ మాటిచ్చారు
యువత తమ ప్రతిభకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతాలు సృష్టిస్తున్న రోజులివి. ఇంతకుముందు 10, 15 ఏళ్లు సహాయ దర్శకులుగా పనిచేసిన తర్వాతనే దర్శకులమయ్యేవారు. ఇప్పటి తరం వారు రెండు మూడేళ్లు ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది నేరుగా మెగాఫోన్ పట్టేస్తున్నారు. వినూత్న శైలిలో సరికొత్త ఆలోచనలతో చిత్రాలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. అలా తెర వెనుక, తెర ముందు ప్రతిభను చాటుకున్న యువకుడు కేజీ.సెంథిల్కుమార్. ఈ తిరుపూర్ యువకుడు హాలీవుడ్లోని న్యూయార్క్ ఫిలిం అకాడమీ మూడేళ్లు శిక్షణ పొందారు. తర్వాత ఇరవైకి పైగా షార్ట్ ఫిల్మ్లు చేశారు. వీటిలో కొన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకున్నాయి ఆ అనుభవంతో కథ, దర్శకత్వం, నిర్మాత, కథా నాయ కుడు అన్నితానై తమిళంలో విళిమూడి యోసిత్తాల్ అనే చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించానన్నారు సెంథిల్కుమార్. తన చిత్రం రజనీకాంత్ లింగా ధాటికి తట్టుకుని ఇంకా నగరంలో నాలుగైదు థియేటర్లలో ప్రదర్శితమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఎఆర్.మురుగదాస్ తొలి చిత్రం తీస్తే ఎలా ఉంటుందో అలా తన చిత్రం ఉందని పత్రికల వారు ప్రశంసించారని అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నటిస్తే గజిని చిత్రం అంత విజయం సాధించేదని పలువురు అన్నారని తెలిపారు. విళిమూడి యోసిత్తాల్ రొమాంటిక్ థ్రిల్లర్తో కూడిన రివెంజ్ కథా చిత్రమన్నారు. తన చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ చూస్తానని చెప్పడం ఆనందంగా ఉందన్నారు. తెలుగులో చేయాలని ఉంది. తమిళంలో తానే హీరోగా, దర్శక, నిర్మాతగా తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయూలనుందని సెంథిల్కుమార్ అన్నారు. తెలుగులో ప్రభాస్, మహేష్బాబు, అల్లు అర్జున్లలో ఎవరు నటించినా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● సాయంత్రం నుంచి రథాలకు బ్రేక్.. మూగబోనున్న మైక్లు ● మద్యం దుకాణాలకూ సీల్ ● చివరిరోజుపై పార్టీల ఫోకస్
బీజేపీ గెలిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే
No Headline
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
మోదీని మూడోసారి ప్రధాని చేయాలి
బీజేపీకి ఓటమి భయం
క్లుప్తంగా
గాలివాన బీభత్సం
కల్యాణం.. కమనీయం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement