December 25, 2022, 04:45 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ సర్వేను మరింత వేగవంతం చేయనుంది. ఇందు కోసం కొత్తగా మరో 10 డ్రోన్లు కొనుగోలు చేసింది. విటాల్ ఏవియేషన్...
December 20, 2022, 05:28 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయంతోపాటు అనేక రంగాల్లో డ్రోన్ పరిజ్ఞానం వినియోగం పెరుగుతున్న దృష్ట్యా డ్రోన్ టెక్నాలజీపై మరింత విస్తృత పరిశోధనలు...
December 15, 2022, 04:28 IST
వ్యవసాయ రంగంలో 45 కిలోల వరకు బరువు గల ప్రైవేట్ డ్రోన్లు గతంలో సేవలందించేవి. ఆయిల్ ఇంజన్ సహాయంతో నడిచే ఈ డ్రోన్ల వల్ల ఎక్కువ శబ్దంతో పాటు దాని...
October 21, 2022, 08:15 IST
సాక్షి, అమరావతి/మధురానగర్ (విజయవాడ సెంట్రల్): పనిచేసే సంస్థలు, కంపెనీలకు బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ఎంతలా తపన పడతామో.. అదేస్థాయిలో సాగులో కూడా...
August 05, 2022, 19:07 IST
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు...
August 05, 2022, 19:06 IST
రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు ఉండొద్దు: సీఎం వైఎస్ జగన్
May 30, 2022, 09:27 IST
న్యూఢిల్లీ: దేశీయంగా డ్రోన్ పైలట్లకు శిక్షణనిచ్చేందుకు 2025 నాటికి సుమారు 150 స్కూల్స్ను ఏర్పాటు చేయనున్నట్లు డ్రోన్ డెస్టినేషన్ సీఈవో చిరాగ్...
March 23, 2022, 17:02 IST
డ్రోన్ల తయారీలో ఉన్న ఏస్టోరియా ఏయిరోస్పేస్ సంస్థ ఎండ్ టూ ఎండ్ డ్రోన్ ఆపరేషన్ సర్వీసులు అందించేందుకు స్కైడెక్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది....
February 20, 2022, 04:58 IST
న్యూఢిల్లీ: డ్రోన్ రంగం భారత్లో వేగంగా విస్తరిస్తోందని, ప్రపంచ డ్రోన్ విపణిలో కొత్త నాయకత్వ స్థాయికి ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా...