May 29, 2021, 09:18 IST
భువనేశ్వర్: యాస్ తుపాను విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషిచేస్తాయని, ఒడిశా సంక్షేమ కార్యకలాపాల్లో రాష్ట్రంతో...
May 28, 2021, 17:41 IST
న్యూఢిల్లీ: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్...
May 28, 2021, 12:48 IST
ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన
May 28, 2021, 10:47 IST
యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
May 28, 2021, 10:19 IST
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: యాస్ తుపాను గురువారం బలహీనపడి వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఇంకా బలహీనపడి తీవ్రత తగ్గుతుందని...
May 27, 2021, 16:43 IST
‘యాస్’ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కల్లోలం రేపింది. సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నష్టం మిగిల్చింది. ఖరీఫ్కు సిద్ధమవుతున్న...
May 27, 2021, 16:33 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
May 27, 2021, 03:23 IST
గాలులు, వర్షాలతో తూర్పు తీరాన్ని వణికించిన యాస్ తుపాను.. మన రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపింది.
May 26, 2021, 08:00 IST
Cyclone Yaas: ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష
May 26, 2021, 07:57 IST
ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న యాస్ తుపాన్
May 26, 2021, 04:23 IST
యాస్ తుపాన్ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు.
May 26, 2021, 03:18 IST
సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ (విజయ నగరం)/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న యాస్ తుపాను మరింత బలపడింది. గంటకు...
May 25, 2021, 16:39 IST
యాస్ తుపాన్తో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం మమత బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
May 25, 2021, 14:06 IST
సాక్షి, అమరావతి: యాస్ తుపాను దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తుపాను...
May 25, 2021, 09:38 IST
అతితీవ్ర తుపానుగా బలపడిన యాస్ తుపాను
May 25, 2021, 03:38 IST
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాన్ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్కు...
May 25, 2021, 02:51 IST
విద్యుత్తు.. ఆక్సిజన్ కీలకం
May 24, 2021, 13:00 IST
యాస్ తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం
May 24, 2021, 12:44 IST
ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది: సీఎం వైఎస్ జగన్
May 24, 2021, 12:42 IST
యాస్ తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
May 24, 2021, 12:11 IST
తుఫాన్ నేపథ్యంలో విశాఖలో ముందస్తు జాగ్రత్తలు
May 24, 2021, 12:02 IST
పలు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
May 24, 2021, 09:42 IST
నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
May 24, 2021, 03:39 IST
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘యాస్’ తుపాన్ కారణంగా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా విజయవాడ మీదుగా నడిచే మరికొన్ని ప్రత్యేక...
May 24, 2021, 03:07 IST
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం రాత్రి వాయుగుండంగా మారింది.
May 23, 2021, 14:41 IST
యాస్ తుపానుపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. వర్చువల్ ద్వారా వివిధ మంత్రిత్వశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో జాతీయ విపత్తు...
May 23, 2021, 06:10 IST
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ‘యాస్’ తుపాను కారణంగా విజయవాడ మీదుగా నడిచే 21 ప్రత్యేక రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు...
May 23, 2021, 03:33 IST
సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో: తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం సాయంత్రానికి మరింత బలపడింది. ఆదివారం సాయంత్రానికి...
May 22, 2021, 09:18 IST
యాస్ తుపాను కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ తెలిపారు.