-
కన్నపిల్లలనే చంపిన తల్లి.. అమెరికా ఘోరం వెనుక ఉన్న ఆ ‘మానసిక జబ్బు’ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కేసుగా భావిస్తున్న లిండ్సే క్లాన్సీ (32) హత్య విచారణ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
-
ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకులా?
‘భారతి సిమెంట్స్ కంపెనీ 2007 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
Wed, Aug 12 2026 05:13 AM -
సుప్రీంలో హైదర్గూడ భూవివాదం కేసు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: హిమాయత్నగర్ పరిధిలోని హైదర్గూడలో ఉన్న వివాదాస్పద స్థలానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
Wed, Aug 12 2026 05:11 AM -
ఒకే ఇంట్లో కలి'విడి'గా!
బెంగళూరుకు చెందిన యువ దంపతులుమల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాపనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా ఇద్దరూ వేర్వేరు గదుల్లో, వేర్వేరు షిఫ్ట్లలో పనిచేయడం మొదలు పెట్టారు.
Wed, Aug 12 2026 05:06 AM -
నటుడు ప్రకాశ్రాజ్ ఓటు గల్లంతు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్రాజ్కు కర్ణాటక ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.
Wed, Aug 12 2026 05:05 AM -
రెండు రోడ్డు ప్రమాదాలు.. 8మందిమృతి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా పరిధిలో 65వ జాతీయరహదారిపై మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు.
Wed, Aug 12 2026 05:00 AM -
ఏ పుట్టి మునిగేనో?
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుండగా.. రాష్ట్రంలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం కన్పిస్తుండటం రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.
Wed, Aug 12 2026 05:00 AM -
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ప్రమాదం
రాజమహేంద్రవరం సిటీ: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ కో–ఆర్డీనేటర్ తలారి వెంకట్రావు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు.
Wed, Aug 12 2026 04:58 AM -
ఆర్సీలో ఫొటో గాయబ్
సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాల్లో యజమాని ఫొటో మాయమైంది. కొత్త వాహనాల నమోదు, పాత వాటి బదిలీలు, యాజమాన్య మార్పులు, తదితర పౌరసేవల్లో రవాణాశాఖ ఫొటో గుర్తింపును గతంలో తప్పనిసరి చేసింది.
Wed, Aug 12 2026 04:55 AM -
టాటా బైబై
టాటా బైబై
Wed, Aug 12 2026 04:55 AM -
సీఎం తమ్ముడి కంపెనీకి రూ. 200 కోట్ల భూమి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించడంపై సమగ్ర విచ
Wed, Aug 12 2026 04:47 AM -
నేడు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి,అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సమావేశం జరగనుంద
Wed, Aug 12 2026 04:47 AM -
సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే కేటీఆర్ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ‘దోపిడీ చేసింది మీరా, మేమా? మీ పాలనలో లీజు భూములను క్రమబద్ధీకరించారు. అప్పుడు తప్పనిపించలేదా?’అని మాజీ మంత్రి కేటీఆర్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు.
Wed, Aug 12 2026 04:44 AM -
ఏఐ తోడవుతుందా? సినిమా ‘ఆడు’తుందా?
ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ రంగంలో సినిమాల పాత్ర కీలకం. అత్యాధునిక గేమ్స్ రూపకల్పనలో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సినిమాలెన్నో భాగం అయ్యాయి.
Wed, Aug 12 2026 04:41 AM -
పాతబస్తీ ‘మెట్రో’ వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Wed, Aug 12 2026 04:36 AM -
విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ప్రశ్నలు!
ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు రాసే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష విధానం పూర్తిగా మారబోతోంది. అడాప్టివ్ పరీక్ష పద్ధతిలో దీన్ని నిర్వహించబోతున్నారు. ఒక రకంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధాన పరీక్ష విధానం.
Wed, Aug 12 2026 04:33 AM -
క్యాబ్ డ్రైవర్పై ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
ఢిల్లీ : ప్రయాణాల్లో పొరపాటున వస్తువులు మర్చిపోతే అవి తిరిగి దొరకడం గగనమైన ఈ రోజుల్లో ఓ క్యాబ్ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు.
Wed, Aug 12 2026 04:30 AM -
డిసెంబరులో ఈఠా
మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘ఈఠా’. మహారాష్ట్రకు చెందిన సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయిగా వెండితెరపై శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు.
Wed, Aug 12 2026 04:28 AM -
కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లదే బాధ్యత
లక్డీకాపూల్(హైదరాబాద్): తుమ్మిడిహెట్టి నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం బరాజ్ల వైఫల్యంతో ఏర్పడిన కరువుకు ఆయా పార్టీలే బాధ్యత వహించాలని పలువురు వక్తలు అభిప్ర
Wed, Aug 12 2026 04:25 AM -
భూ క్రమబద్ధీకరణపై స్పందనేది?
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు, కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి బంజారాహిల్స్లోని విలువైన భూముల క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టు తీ
Wed, Aug 12 2026 04:22 AM -
సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపి..
జీడిమెట్ల (హైదరాబాద్): డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో.. మరమ్మతులు చేస్తున్న మెకానిక్ మృతి చెందాడు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Aug 12 2026 04:18 AM -
31 వరకు చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్ : కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తులను ఈ నెల 31 వరకు స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులతోపాటు వివరాలను చేయూత పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెనువెంటనే చేపట్టనున్నారు.
Wed, Aug 12 2026 04:13 AM -
ఎంబీబీఎస్ ఫీజుల్లో మార్పు లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజులు మరో మూడేళ్లపాటు యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–29 బ్లాక్ పీరియడ్కు కొత్తగా ఫీజులు పెంచకుండా..
Wed, Aug 12 2026 04:09 AM -
‘స్టిక్’ సమరం
ప్రపంచ క్రీడా అభిమానుల కోసం ఫుట్బాల్ తర్వాత మరో వరల్డ్ కప్ సిద్ధమైంది. ఈసారి హాకీలో విశ్వ విజేతగా నిలిచే సమరానికి 16 జట్లు ‘సై’ అంటున్నాయి.
Wed, Aug 12 2026 04:02 AM -
‘ఆ క్యాచ్ నాకు చిరస్మరణీయం’
న్యూఢిల్లీ: రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు 2024 టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఫైనల్ పోరులో బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అన్నింటికంటే హైలైట్గా నిలిచింది.
Wed, Aug 12 2026 03:56 AM
-
కన్నపిల్లలనే చంపిన తల్లి.. అమెరికా ఘోరం వెనుక ఉన్న ఆ ‘మానసిక జబ్బు’ ఏంటి?
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కేసుగా భావిస్తున్న లిండ్సే క్లాన్సీ (32) హత్య విచారణ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Wed, Aug 12 2026 05:15 AM -
ఉపాధి కల్పిస్తున్న సంస్థకే అడ్డంకులా?
‘భారతి సిమెంట్స్ కంపెనీ 2007 నుంచి సంబంధిత చట్టబద్ధ సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొంది వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కరువు ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఈ కంపెనీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
Wed, Aug 12 2026 05:13 AM -
సుప్రీంలో హైదర్గూడ భూవివాదం కేసు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: హిమాయత్నగర్ పరిధిలోని హైదర్గూడలో ఉన్న వివాదాస్పద స్థలానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది.
Wed, Aug 12 2026 05:11 AM -
ఒకే ఇంట్లో కలి'విడి'గా!
బెంగళూరుకు చెందిన యువ దంపతులుమల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాపనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా ఇద్దరూ వేర్వేరు గదుల్లో, వేర్వేరు షిఫ్ట్లలో పనిచేయడం మొదలు పెట్టారు.
Wed, Aug 12 2026 05:06 AM -
నటుడు ప్రకాశ్రాజ్ ఓటు గల్లంతు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్రాజ్కు కర్ణాటక ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది.
Wed, Aug 12 2026 05:05 AM -
రెండు రోడ్డు ప్రమాదాలు.. 8మందిమృతి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /జహీరాబాద్ టౌన్: సంగారెడ్డి జిల్లా పరిధిలో 65వ జాతీయరహదారిపై మంగళవారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు.
Wed, Aug 12 2026 05:00 AM -
ఏ పుట్టి మునిగేనో?
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుండగా.. రాష్ట్రంలో ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతయ్యే అవకాశం కన్పిస్తుండటం రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.
Wed, Aug 12 2026 05:00 AM -
మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు ప్రమాదం
రాజమహేంద్రవరం సిటీ: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ కో–ఆర్డీనేటర్ తలారి వెంకట్రావు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు.
Wed, Aug 12 2026 04:58 AM -
ఆర్సీలో ఫొటో గాయబ్
సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాల్లో యజమాని ఫొటో మాయమైంది. కొత్త వాహనాల నమోదు, పాత వాటి బదిలీలు, యాజమాన్య మార్పులు, తదితర పౌరసేవల్లో రవాణాశాఖ ఫొటో గుర్తింపును గతంలో తప్పనిసరి చేసింది.
Wed, Aug 12 2026 04:55 AM -
టాటా బైబై
టాటా బైబై
Wed, Aug 12 2026 04:55 AM -
సీఎం తమ్ముడి కంపెనీకి రూ. 200 కోట్ల భూమి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి సుమారు రూ.200 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించడంపై సమగ్ర విచ
Wed, Aug 12 2026 04:47 AM -
నేడు వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి,అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సమావేశం జరగనుంద
Wed, Aug 12 2026 04:47 AM -
సోషల్ మీడియా పోస్టుల ఆధారంగానే కేటీఆర్ ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ‘దోపిడీ చేసింది మీరా, మేమా? మీ పాలనలో లీజు భూములను క్రమబద్ధీకరించారు. అప్పుడు తప్పనిపించలేదా?’అని మాజీ మంత్రి కేటీఆర్ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రశ్నించారు.
Wed, Aug 12 2026 04:44 AM -
ఏఐ తోడవుతుందా? సినిమా ‘ఆడు’తుందా?
ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ రంగంలో సినిమాల పాత్ర కీలకం. అత్యాధునిక గేమ్స్ రూపకల్పనలో అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సినిమాలెన్నో భాగం అయ్యాయి.
Wed, Aug 12 2026 04:41 AM -
పాతబస్తీ ‘మెట్రో’ వేగం పెంచండి
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Wed, Aug 12 2026 04:36 AM -
విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ప్రశ్నలు!
ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు రాసే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష విధానం పూర్తిగా మారబోతోంది. అడాప్టివ్ పరీక్ష పద్ధతిలో దీన్ని నిర్వహించబోతున్నారు. ఒక రకంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధాన పరీక్ష విధానం.
Wed, Aug 12 2026 04:33 AM -
క్యాబ్ డ్రైవర్పై ప్రశంసల జల్లు.. కారణం ఏంటంటే?
ఢిల్లీ : ప్రయాణాల్లో పొరపాటున వస్తువులు మర్చిపోతే అవి తిరిగి దొరకడం గగనమైన ఈ రోజుల్లో ఓ క్యాబ్ డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు.
Wed, Aug 12 2026 04:30 AM -
డిసెంబరులో ఈఠా
మహారాష్ట్రకు చెందిన జానపద కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా రూపొందిన హిందీ చిత్రం ‘ఈఠా’. మహారాష్ట్రకు చెందిన సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయిగా వెండితెరపై శ్రద్ధాకపూర్ నటిస్తున్నారు.
Wed, Aug 12 2026 04:28 AM -
కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లదే బాధ్యత
లక్డీకాపూల్(హైదరాబాద్): తుమ్మిడిహెట్టి నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం బరాజ్ల వైఫల్యంతో ఏర్పడిన కరువుకు ఆయా పార్టీలే బాధ్యత వహించాలని పలువురు వక్తలు అభిప్ర
Wed, Aug 12 2026 04:25 AM -
భూ క్రమబద్ధీకరణపై స్పందనేది?
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.కేశవరావు కుమారుడు కె.వెంకటేశ్వరరావు, కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి బంజారాహిల్స్లోని విలువైన భూముల క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టు తీ
Wed, Aug 12 2026 04:22 AM -
సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సు నడిపి..
జీడిమెట్ల (హైదరాబాద్): డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో.. మరమ్మతులు చేస్తున్న మెకానిక్ మృతి చెందాడు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Wed, Aug 12 2026 04:18 AM -
31 వరకు చేయూత పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్ : కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తులను ఈ నెల 31 వరకు స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తులతోపాటు వివరాలను చేయూత పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెనువెంటనే చేపట్టనున్నారు.
Wed, Aug 12 2026 04:13 AM -
ఎంబీబీఎస్ ఫీజుల్లో మార్పు లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఫీజులు మరో మూడేళ్లపాటు యథాతథంగా కొనసాగనున్నాయి. 2026–29 బ్లాక్ పీరియడ్కు కొత్తగా ఫీజులు పెంచకుండా..
Wed, Aug 12 2026 04:09 AM -
‘స్టిక్’ సమరం
ప్రపంచ క్రీడా అభిమానుల కోసం ఫుట్బాల్ తర్వాత మరో వరల్డ్ కప్ సిద్ధమైంది. ఈసారి హాకీలో విశ్వ విజేతగా నిలిచే సమరానికి 16 జట్లు ‘సై’ అంటున్నాయి.
Wed, Aug 12 2026 04:02 AM -
‘ఆ క్యాచ్ నాకు చిరస్మరణీయం’
న్యూఢిల్లీ: రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు 2024 టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఫైనల్ పోరులో బౌండరీ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ అన్నింటికంటే హైలైట్గా నిలిచింది.
Wed, Aug 12 2026 03:56 AM
