-
మదనపల్లెకు ప్రత్యేక బాదుడు
ఆదాయం కోసం రిజిస్ట్రేషన్ల శాఖ మదనపల్లె ప్రజలపై బాదుడుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే పాలసీ కొనసాగుతుండగా మదనపల్లెలో ‘ప్రత్యేక మార్కెట్ విలువ’ పెంపు కోసం అధికారులు నివేదిక సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే పట్టణ ప్రజల జేబులకు చిల్లు పడ్డట్టే. -
కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ !
● గ్రీన్హైవే నిర్మాణప్రక్రియలో
సర్వీస్ రోడ్లు లేకపోవడంపై
స్థానికుల్లో ఆందోళన
● సర్వీస్ రోడ్లు నిర్మించాలని
Thu, May 07 2026 08:20 AM -
దరఖాస్తుల ఆహ్వానం
కలికిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల వ్యవసాయ డిప్లమో, అగ్రికల్చర్ ఇంజనీరింగ్(3సం.లు) కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆర్.లక్ష్మీప్రసన్న తెలిపార
Thu, May 07 2026 08:20 AM -
టీడీపీ నేతల చేతుల్లో చిక్కి శల్యమవుతున్న నదులు నిబంధనల హద్దులు మీరి.. ఇసుకను సరిహద్దులు దాటిస్తున్న పచ్చ నేతలు
సాక్షి అన్నమయ్య : తెలుగు తమ్ముళ్లు ఇసుకలో తైలం పిండుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తమ్ముళ్లకు ఆర్థిక వనరులు అనుకున్న మేర లభించలేదు. దీంతో ఉచిత ఇసుక పేరుతో దండుకుంటున్నారు.
Thu, May 07 2026 08:20 AM -
ఈదురుగాలుల బీభత్సం
లద్దిగం వద్ద టమాటా సాగు కోసం సిద్దం చేసిన పొలంలో నిలిచిన వర్షపునీరు
చింతమాకులపల్లె వద్ద నేలరాలిన
మామిడి కాయలు
Thu, May 07 2026 08:20 AM -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లి చింతలకుంటవాళ్లపల్లి మార్గమధ్యలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పకీరమ్మ (68) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ గోల్కొండ శోభ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు..
Thu, May 07 2026 08:20 AM -
చారాల వద్ద రోడ్డు ప్రమాదం
● దంపతులతోపాటు వారి కుమారుడికి తీవ్ర గాయాలు
● గాయపడిన బాలుడి పరిస్థితి విషమం
Thu, May 07 2026 08:20 AM -
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ ఓ వరం
● రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం
● గోల్డెన్ అవర్లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ
● సహాయం చేసిన వారికి రూ.25 వేల నగదు బహుమతి
● అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడి
Thu, May 07 2026 08:20 AM -
సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కు వాస్తు దోషమంటా..
● ప్రధాన ద్వారం గేటు మార్చాలని
ఎస్ఐ హుకుం జారీ
● అవాక్కవుతున్న సిమెంట్ కంపెనీల డీలర్లు, బ్రిక్స్ యజమానులు
Thu, May 07 2026 08:20 AM -
టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం
మదనపల్లె టౌన్ : టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన మదనపల్లి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Thu, May 07 2026 08:20 AM -
చనిపోకనే పెన్షన్ ఇచ్చి ప్రాణాలు నిలపండి
● డీఎంహెచ్ఓను వేడుకుంటున్న
డయాలసిస్ రోగి
● రెండేళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదని కంటతడి
Thu, May 07 2026 08:20 AM -
రమణీయం.. నృసింహుడి రథోత్సవం
అశేష భక్త జనం మధ్య
సాగుతున్న శ్రీవారి రథోత్సవం
Thu, May 07 2026 08:20 AM -
హనీట్రాప్ దందా జిల్లాకు మాయని మచ్చ
అనంతపురం ఎడ్యుకేషన్: హనీట్రాప్ దందా జిల్లాకు ఒక మాయని మచ్చ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, May 07 2026 08:20 AM -
కేసుల భారాన్ని తగ్గించేందుకే అదనపు కోర్టులు
● జిల్లా జడ్జి భీమారావు
Thu, May 07 2026 08:20 AM -
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి గురువారం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తెలిపారు. బుధవారం రెవెన్యూ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Thu, May 07 2026 08:20 AM -
చినుకు రాలదు.. అరక సాగదు
అనంతపురం అగ్రికల్చర్: బీడువారిన పొలాలను దుక్కి చేయాలంటే సరైన వర్షం పడాలి. గత ఖరీఫ్, రబీలో సాగు చేసిన పంట అవశేషాలు తొలగించి లోతుగా దుక్కి దున్ని జూన్లో కురిసే వర్షాలకు కొత్తగా పంటలు సాగు చేసుకోవాల్సి ఉంటుంది.
Thu, May 07 2026 08:20 AM -
రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపిక
గుంతకల్లు: ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరిగే అండర్–11 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులను బుధవారం గుంతకల్లులోని పెంగ్విన్ మాంటిస్సోరి స్కూల్లో ఎంపిక చేశారు.
Thu, May 07 2026 08:20 AM -
● గజేంద్రుడిపై శ్రీవారు
రాయదుర్గం టౌన్: స్థానిక ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం దేవేరులతో కలిసి గజ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు.
Thu, May 07 2026 08:20 AM -
ఉపాధి పనులు విస్తృతం చేయాలి
● డ్వామా పీడీ సలీంబాషా
Thu, May 07 2026 08:20 AM -
ఐక్యతతోనే క్రైస్తవుల అభ్యున్నతి
అనంతపురం కల్చరల్: ఐక్యతతోనే క్రైస్తవుల అభ్యున్నతి సాధ్యమని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) అంతర్జాతీయ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ హనోక్ అన్నారు.
Thu, May 07 2026 08:20 AM -
ఏపీటీఎఫ్ 1938 జిల్లా నూతన కమిటీ ఎంపిక
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బుధవారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి.
Thu, May 07 2026 08:20 AM -
పారదర్శకంగా జనభా గణన: జేసీ
శెట్టూరు: జనాభా గణనను పాదర్శకంగా చేపట్టాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. బుధవారం శెట్టూరు మండలం కై రేవు గ్రామంలో చేపట్టిన జనగణనను ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
Thu, May 07 2026 08:20 AM -
పట్టాలు ఎక్కిన ప్రతిపాదన!
డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి
అశ్వినీవైష్ణవ్కు వినతిపత్రం ఇస్తున్న
ఎంపీ రవిచంద్ర, పక్కన సురేశ్రెడ్డి (ఫైల్)
భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) రైల్వేస్టేషన్
Thu, May 07 2026 08:20 AM -
పోటెత్తిన మొక్కజొన్న వాహనాలు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వెళ్లే రహదారుల్లో మొక్కజొన్న తీసుకొచ్చిన వాహనాలతో రద్దీ నెలకొంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్న యాసంగి మొక్కజొన్నలను మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న షెడ్లలో నిల్వ చేస్తున్నారు.
Thu, May 07 2026 08:20 AM -
" />
కల్యాణం... కమనీయం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు.
Thu, May 07 2026 08:20 AM
-
మదనపల్లెకు ప్రత్యేక బాదుడు
ఆదాయం కోసం రిజిస్ట్రేషన్ల శాఖ మదనపల్లె ప్రజలపై బాదుడుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే పాలసీ కొనసాగుతుండగా మదనపల్లెలో ‘ప్రత్యేక మార్కెట్ విలువ’ పెంపు కోసం అధికారులు నివేదిక సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే పట్టణ ప్రజల జేబులకు చిల్లు పడ్డట్టే.Thu, May 07 2026 08:20 AM -
కనెక్టివిటీకి ‘మార్గ’మేదీ !
● గ్రీన్హైవే నిర్మాణప్రక్రియలో
సర్వీస్ రోడ్లు లేకపోవడంపై
స్థానికుల్లో ఆందోళన
● సర్వీస్ రోడ్లు నిర్మించాలని
Thu, May 07 2026 08:20 AM -
దరఖాస్తుల ఆహ్వానం
కలికిరి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని కలికిరి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి రెండేళ్ల వ్యవసాయ డిప్లమో, అగ్రికల్చర్ ఇంజనీరింగ్(3సం.లు) కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఆర్.లక్ష్మీప్రసన్న తెలిపార
Thu, May 07 2026 08:20 AM -
టీడీపీ నేతల చేతుల్లో చిక్కి శల్యమవుతున్న నదులు నిబంధనల హద్దులు మీరి.. ఇసుకను సరిహద్దులు దాటిస్తున్న పచ్చ నేతలు
సాక్షి అన్నమయ్య : తెలుగు తమ్ముళ్లు ఇసుకలో తైలం పిండుకుంటున్నారు. యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా తమ్ముళ్లకు ఆర్థిక వనరులు అనుకున్న మేర లభించలేదు. దీంతో ఉచిత ఇసుక పేరుతో దండుకుంటున్నారు.
Thu, May 07 2026 08:20 AM -
ఈదురుగాలుల బీభత్సం
లద్దిగం వద్ద టమాటా సాగు కోసం సిద్దం చేసిన పొలంలో నిలిచిన వర్షపునీరు
చింతమాకులపల్లె వద్ద నేలరాలిన
మామిడి కాయలు
Thu, May 07 2026 08:20 AM -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లి చింతలకుంటవాళ్లపల్లి మార్గమధ్యలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పకీరమ్మ (68) అనే మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ గోల్కొండ శోభ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు..
Thu, May 07 2026 08:20 AM -
చారాల వద్ద రోడ్డు ప్రమాదం
● దంపతులతోపాటు వారి కుమారుడికి తీవ్ర గాయాలు
● గాయపడిన బాలుడి పరిస్థితి విషమం
Thu, May 07 2026 08:20 AM -
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రాహత్ ఓ వరం
● రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం
● గోల్డెన్ అవర్లో స్పందిస్తే ప్రాణాపాయం నుంచి రక్షణ
● సహాయం చేసిన వారికి రూ.25 వేల నగదు బహుమతి
● అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడి
Thu, May 07 2026 08:20 AM -
సింహాద్రిపురం పోలీస్ స్టేషన్కు వాస్తు దోషమంటా..
● ప్రధాన ద్వారం గేటు మార్చాలని
ఎస్ఐ హుకుం జారీ
● అవాక్కవుతున్న సిమెంట్ కంపెనీల డీలర్లు, బ్రిక్స్ యజమానులు
Thu, May 07 2026 08:20 AM -
టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం
మదనపల్లె టౌన్ : టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం చెందిన విషాదకర సంఘటన మదనపల్లి మండలంలో బుధవారం రాత్రి జరిగింది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Thu, May 07 2026 08:20 AM -
చనిపోకనే పెన్షన్ ఇచ్చి ప్రాణాలు నిలపండి
● డీఎంహెచ్ఓను వేడుకుంటున్న
డయాలసిస్ రోగి
● రెండేళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదని కంటతడి
Thu, May 07 2026 08:20 AM -
రమణీయం.. నృసింహుడి రథోత్సవం
అశేష భక్త జనం మధ్య
సాగుతున్న శ్రీవారి రథోత్సవం
Thu, May 07 2026 08:20 AM -
హనీట్రాప్ దందా జిల్లాకు మాయని మచ్చ
అనంతపురం ఎడ్యుకేషన్: హనీట్రాప్ దందా జిల్లాకు ఒక మాయని మచ్చ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Thu, May 07 2026 08:20 AM -
కేసుల భారాన్ని తగ్గించేందుకే అదనపు కోర్టులు
● జిల్లా జడ్జి భీమారావు
Thu, May 07 2026 08:20 AM -
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారానికి గురువారం నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తెలిపారు. బుధవారం రెవెన్యూ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Thu, May 07 2026 08:20 AM -
చినుకు రాలదు.. అరక సాగదు
అనంతపురం అగ్రికల్చర్: బీడువారిన పొలాలను దుక్కి చేయాలంటే సరైన వర్షం పడాలి. గత ఖరీఫ్, రబీలో సాగు చేసిన పంట అవశేషాలు తొలగించి లోతుగా దుక్కి దున్ని జూన్లో కురిసే వర్షాలకు కొత్తగా పంటలు సాగు చేసుకోవాల్సి ఉంటుంది.
Thu, May 07 2026 08:20 AM -
రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపిక
గుంతకల్లు: ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరిగే అండర్–11 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులను బుధవారం గుంతకల్లులోని పెంగ్విన్ మాంటిస్సోరి స్కూల్లో ఎంపిక చేశారు.
Thu, May 07 2026 08:20 AM -
● గజేంద్రుడిపై శ్రీవారు
రాయదుర్గం టౌన్: స్థానిక ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం దేవేరులతో కలిసి గజ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు.
Thu, May 07 2026 08:20 AM -
ఉపాధి పనులు విస్తృతం చేయాలి
● డ్వామా పీడీ సలీంబాషా
Thu, May 07 2026 08:20 AM -
ఐక్యతతోనే క్రైస్తవుల అభ్యున్నతి
అనంతపురం కల్చరల్: ఐక్యతతోనే క్రైస్తవుల అభ్యున్నతి సాధ్యమని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) అంతర్జాతీయ అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ హనోక్ అన్నారు.
Thu, May 07 2026 08:20 AM -
ఏపీటీఎఫ్ 1938 జిల్లా నూతన కమిటీ ఎంపిక
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బుధవారం స్థానిక ఎన్జీఓ హోంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి.
Thu, May 07 2026 08:20 AM -
పారదర్శకంగా జనభా గణన: జేసీ
శెట్టూరు: జనాభా గణనను పాదర్శకంగా చేపట్టాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. బుధవారం శెట్టూరు మండలం కై రేవు గ్రామంలో చేపట్టిన జనగణనను ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
Thu, May 07 2026 08:20 AM -
పట్టాలు ఎక్కిన ప్రతిపాదన!
డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి
అశ్వినీవైష్ణవ్కు వినతిపత్రం ఇస్తున్న
ఎంపీ రవిచంద్ర, పక్కన సురేశ్రెడ్డి (ఫైల్)
భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) రైల్వేస్టేషన్
Thu, May 07 2026 08:20 AM -
పోటెత్తిన మొక్కజొన్న వాహనాలు
ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు వెళ్లే రహదారుల్లో మొక్కజొన్న తీసుకొచ్చిన వాహనాలతో రద్దీ నెలకొంది. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్న యాసంగి మొక్కజొన్నలను మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న షెడ్లలో నిల్వ చేస్తున్నారు.
Thu, May 07 2026 08:20 AM -
" />
కల్యాణం... కమనీయం
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు.
Thu, May 07 2026 08:20 AM
