-
ప్రజల ప్రాణాలు తీస్తారా?
● వెంటనే మైనింగ్ తవ్వకాలను ఆపాలి ● ఆగ్రహం వ్యక్తం చేసిన హత్తిబెళగల్ గ్రామస్తులు ● మైనింగ్ శాఖ డీడీ కారు ముందు బైఠాయించి నిరసన -
చెంచుల పెళ్లింట విశేషాలు..
● వివాహానికి ముందు రోజు సాయంత్రం పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కుమారుడు తరఫు బంధువులంతా చేరుకుంటారు. పుట్ట మన్నుతో వివాహ వేదికను తయారు చేసి అక్కడ బాణాలను ఉంచుతారు. కొన్ని చోట్ల గంజి కావడి తెచ్చి వచ్చిన వారికి అందిస్తారు.
Sun, Jul 20 2025 02:51 PM -
‘రైతుసేవ’లు మూత
ఆలూరు రూరల్: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన రైతుసేవా కేంద్రాలు మూతపడ్డాయి. ఆలూరు మండలంలోని హత్తిబెళగల్, కమ్మరచేడు, కురుకుంద, మనేకుర్తి, కురువళ్లి, హులేబీడు గ్రామాల్లో ఈ కేంద్రాలు పనిచేయడం లేదు.
Sun, Jul 20 2025 02:51 PM -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: పట్టణంలోని ఇండోర్స్టేడియం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు..
Sun, Jul 20 2025 02:51 PM -
సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు
సందర్భాన్ని బట్టి తన అవసరాన్ని బట్టి మాటలు మార్చడం ప్రజలను ఏ మార్చడంలో పవన్ కళ్యాణ్ను మించిన వాళ్లు లేరని మరో మారు రుజువైంది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఎన్నో మార్లు నాటి వైఎస్ జగన్పై చెలరేగిపోయారు.
Sun, Jul 20 2025 02:49 PM -
అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధుల కట్టడి
జిల్లా మలేరియా అధికారి వెంకటరమణ
Sun, Jul 20 2025 02:49 PM -
" />
పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో 48 రకాల మొక్కలతో ఏర్పాటు
● నక్షత్రాలు, రాశులు, నవగ్రహాల పేరుతో నాటి, సంరక్షణ ● మొక్కలకు పూజలు చేస్తున్న భక్తులునక్షత్రాల వారీగా మొక్కలు ఇవే..
Sun, Jul 20 2025 02:49 PM -
" />
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
కల్లూరురూరల్: కల్లూరు మండలం పెద్దకోరుకొండికి చెందిన కోమటి లాజరు(35) మే నెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన బైక్పై వెళ్తుండగా గేదె తగిలి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది.
Sun, Jul 20 2025 02:49 PM -
గోదావరిలో మునిగి విద్యార్థి గల్లంతు
వేంసూరు: స్నేహితులతో కలిసి యాత్రకు వెళ్లిన విద్యార్థి గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు.
Sun, Jul 20 2025 02:49 PM -
లక్ష్యంతో చదివితే ఉన్నత స్థాయికి..
ముదిగొండ: విద్యార్థులంతా స్పష్టమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని శ్రద్ధగా చదివితే ఉన్నత స్థాయికి ఎదగొచ్చని శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ పొఫెసర్ కడారు వీరారెడ్డి తెలిపారు.
Sun, Jul 20 2025 02:49 PM -
మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పెరిగిన మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ పిలుపునిచ్చారు.
Sun, Jul 20 2025 02:49 PM -
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
నిజామాబాద్అర్బన్: గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
ఆర్టీసీ బస్సు, ఇసుక లారీ ఢీ
లింగంపేట: ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం సాయంత్రం లింగంపేటవైపు నుంచి కామారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. బస్సులో 102 మంది ప్రయాణికులున్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
బడిబాట పట్టిద్దాం..
● వ్యాధులపై ప్రజలను అప్రమత్తం
చేస్తున్న చలపతి
● అమ్మలాంటి అడవికి
ముప్పు కలిగించవద్దంటున్న రమేశ్
● పిల్లలను బడిబాట
Sun, Jul 20 2025 02:49 PM -
ఒత్తిడిని జయించలేక..
● తనువు చాలించిన ఇంటర్ విద్యార్థి
● అర్థం కాని ఆంగ్లమాధ్యమ చదువు
● పదో తరగతి వరకు
తెలుగు మీడియంలో విద్యాభ్యాసం
Sun, Jul 20 2025 02:49 PM -
ఉప్పొంగిన గుర్జాల్వాగు
వంతెనపైనుంచి పారిన వరద.. ● కాసేపు నిలిచిన రాకపోకలుSun, Jul 20 2025 02:49 PM -
వద్దురా.. అడవికి నిప్పురా..
అటవీ శాఖ కామారెడ్డి రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వి.రమేశ్ ‘వద్దురా.. అడవికి నిప్పురా’ అంటూ కనువిప్పు కలిగించేలా పాటను రాసి, పాడి సీడీ రూపంలో తీసుకువచ్చారు.
Sun, Jul 20 2025 02:49 PM -
దోమల దండొచ్చె జాగ్రత్త..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య విస్తీర్ణాధికారిగా పనిచేస్తున్న బి.చలపతి విశ్వకర్మ వివిధ అంశాలపై ప్రజలను చైతన్యపరిచే పాటలు రాస్తూ పాడుతున్నారు. ఇటీవల కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ‘జాగ్రత్త జాగ్రత్త దోమలదండొచ్చె..
Sun, Jul 20 2025 02:49 PM -
‘సొమ్మొకడిది.. సోకొకడిది, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ ఇలాంటి సామెతలన్నీ ఇప్పుడు ప్రభుత్వ అధికారుల నోటిలో నానుతున్నాయి. పేదరిక నిర్మూలన చేస్తామని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించిన పీ4 ప్రాజెక్టు అమలు అధికారులు, ప్రైవేటు వ్యక్తులకు తలనొప్పిగా మారింది. ‘మ
పీ4 ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వకుట్ర స్పష్టంగా కనిపిస్తోంది.
Sun, Jul 20 2025 02:49 PM -
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
కర్నూలు (టౌన్): పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులను నియమించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Sun, Jul 20 2025 02:49 PM -
యూరియాపై టీడీపీ నేతల పెత్తనం
కర్నూలు(అగ్రికల్చర్): రైతుసేవా కేంద్రాలు, డీసీఎంఎస్లు, పీఏసీఎస్లకు కేటాయిస్తున్న యూరియాపై టీడీపీ నేతల పెత్తనం సాగుతోంది. రసాయన ఎరువును తమ అనుచరుల వద్దకు వెళ్లేలా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
టీడీపీ నేతలను నిలదీయండి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిందని, ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
చంద్రబాబు కుట్రలను బలంగా ఎదుర్కొంటాం
కర్నూలు (టౌన్): టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలను బలంగా ఎదుర్కొంటామని, ఎన్ని కుట్రలు, కుతాంత్రాలు చేసినా మరింత బలపడతామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అన్యానరు. ఎస్వీ కాంప్లెక్స్లోని తన చాంబర్లో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు.
Sun, Jul 20 2025 02:49 PM -
ప్లాస్టిక్తో మానవాళి మనుగడకు ముప్పు
కోడుమూరు రూరల్: ప్లాస్టిక్తో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి భూమిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జి ఆఫీసర్, రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే అన్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
జేసీ ప్రభాకర్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి
కర్నూలు(అర్బన్): అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి టి. నాగరాజునాయుడు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాల్మీకి నేతలు డిమాండ్ చేశారు.
Sun, Jul 20 2025 02:49 PM
-
ప్రజల ప్రాణాలు తీస్తారా?
● వెంటనే మైనింగ్ తవ్వకాలను ఆపాలి ● ఆగ్రహం వ్యక్తం చేసిన హత్తిబెళగల్ గ్రామస్తులు ● మైనింగ్ శాఖ డీడీ కారు ముందు బైఠాయించి నిరసనSun, Jul 20 2025 02:51 PM -
చెంచుల పెళ్లింట విశేషాలు..
● వివాహానికి ముందు రోజు సాయంత్రం పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కుమారుడు తరఫు బంధువులంతా చేరుకుంటారు. పుట్ట మన్నుతో వివాహ వేదికను తయారు చేసి అక్కడ బాణాలను ఉంచుతారు. కొన్ని చోట్ల గంజి కావడి తెచ్చి వచ్చిన వారికి అందిస్తారు.
Sun, Jul 20 2025 02:51 PM -
‘రైతుసేవ’లు మూత
ఆలూరు రూరల్: అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన రైతుసేవా కేంద్రాలు మూతపడ్డాయి. ఆలూరు మండలంలోని హత్తిబెళగల్, కమ్మరచేడు, కురుకుంద, మనేకుర్తి, కురువళ్లి, హులేబీడు గ్రామాల్లో ఈ కేంద్రాలు పనిచేయడం లేదు.
Sun, Jul 20 2025 02:51 PM -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: పట్టణంలోని ఇండోర్స్టేడియం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు..
Sun, Jul 20 2025 02:51 PM -
సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు
సందర్భాన్ని బట్టి తన అవసరాన్ని బట్టి మాటలు మార్చడం ప్రజలను ఏ మార్చడంలో పవన్ కళ్యాణ్ను మించిన వాళ్లు లేరని మరో మారు రుజువైంది. పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఎన్నో మార్లు నాటి వైఎస్ జగన్పై చెలరేగిపోయారు.
Sun, Jul 20 2025 02:49 PM -
అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధుల కట్టడి
జిల్లా మలేరియా అధికారి వెంకటరమణ
Sun, Jul 20 2025 02:49 PM -
" />
పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలో 48 రకాల మొక్కలతో ఏర్పాటు
● నక్షత్రాలు, రాశులు, నవగ్రహాల పేరుతో నాటి, సంరక్షణ ● మొక్కలకు పూజలు చేస్తున్న భక్తులునక్షత్రాల వారీగా మొక్కలు ఇవే..
Sun, Jul 20 2025 02:49 PM -
" />
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
కల్లూరురూరల్: కల్లూరు మండలం పెద్దకోరుకొండికి చెందిన కోమటి లాజరు(35) మే నెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన బైక్పై వెళ్తుండగా గేదె తగిలి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయమైంది.
Sun, Jul 20 2025 02:49 PM -
గోదావరిలో మునిగి విద్యార్థి గల్లంతు
వేంసూరు: స్నేహితులతో కలిసి యాత్రకు వెళ్లిన విద్యార్థి గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు.
Sun, Jul 20 2025 02:49 PM -
లక్ష్యంతో చదివితే ఉన్నత స్థాయికి..
ముదిగొండ: విద్యార్థులంతా స్పష్టమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని శ్రద్ధగా చదివితే ఉన్నత స్థాయికి ఎదగొచ్చని శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్లర్ పొఫెసర్ కడారు వీరారెడ్డి తెలిపారు.
Sun, Jul 20 2025 02:49 PM -
మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పెరిగిన మతోన్మాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ పిలుపునిచ్చారు.
Sun, Jul 20 2025 02:49 PM -
ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలి
నిజామాబాద్అర్బన్: గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
ఆర్టీసీ బస్సు, ఇసుక లారీ ఢీ
లింగంపేట: ఎదురెదురుగా వస్తున్న ఇసుక లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శనివారం సాయంత్రం లింగంపేటవైపు నుంచి కామారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. బస్సులో 102 మంది ప్రయాణికులున్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
బడిబాట పట్టిద్దాం..
● వ్యాధులపై ప్రజలను అప్రమత్తం
చేస్తున్న చలపతి
● అమ్మలాంటి అడవికి
ముప్పు కలిగించవద్దంటున్న రమేశ్
● పిల్లలను బడిబాట
Sun, Jul 20 2025 02:49 PM -
ఒత్తిడిని జయించలేక..
● తనువు చాలించిన ఇంటర్ విద్యార్థి
● అర్థం కాని ఆంగ్లమాధ్యమ చదువు
● పదో తరగతి వరకు
తెలుగు మీడియంలో విద్యాభ్యాసం
Sun, Jul 20 2025 02:49 PM -
ఉప్పొంగిన గుర్జాల్వాగు
వంతెనపైనుంచి పారిన వరద.. ● కాసేపు నిలిచిన రాకపోకలుSun, Jul 20 2025 02:49 PM -
వద్దురా.. అడవికి నిప్పురా..
అటవీ శాఖ కామారెడ్డి రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వి.రమేశ్ ‘వద్దురా.. అడవికి నిప్పురా’ అంటూ కనువిప్పు కలిగించేలా పాటను రాసి, పాడి సీడీ రూపంలో తీసుకువచ్చారు.
Sun, Jul 20 2025 02:49 PM -
దోమల దండొచ్చె జాగ్రత్త..
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆరోగ్య విస్తీర్ణాధికారిగా పనిచేస్తున్న బి.చలపతి విశ్వకర్మ వివిధ అంశాలపై ప్రజలను చైతన్యపరిచే పాటలు రాస్తూ పాడుతున్నారు. ఇటీవల కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ‘జాగ్రత్త జాగ్రత్త దోమలదండొచ్చె..
Sun, Jul 20 2025 02:49 PM -
‘సొమ్మొకడిది.. సోకొకడిది, ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ ఇలాంటి సామెతలన్నీ ఇప్పుడు ప్రభుత్వ అధికారుల నోటిలో నానుతున్నాయి. పేదరిక నిర్మూలన చేస్తామని ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించిన పీ4 ప్రాజెక్టు అమలు అధికారులు, ప్రైవేటు వ్యక్తులకు తలనొప్పిగా మారింది. ‘మ
పీ4 ప్రవేశపెట్టడం వెనుక ప్రభుత్వకుట్ర స్పష్టంగా కనిపిస్తోంది.
Sun, Jul 20 2025 02:49 PM -
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
కర్నూలు (టౌన్): పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులను నియమించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Sun, Jul 20 2025 02:49 PM -
యూరియాపై టీడీపీ నేతల పెత్తనం
కర్నూలు(అగ్రికల్చర్): రైతుసేవా కేంద్రాలు, డీసీఎంఎస్లు, పీఏసీఎస్లకు కేటాయిస్తున్న యూరియాపై టీడీపీ నేతల పెత్తనం సాగుతోంది. రసాయన ఎరువును తమ అనుచరుల వద్దకు వెళ్లేలా అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
టీడీపీ నేతలను నిలదీయండి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిందని, ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
చంద్రబాబు కుట్రలను బలంగా ఎదుర్కొంటాం
కర్నూలు (టౌన్): టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలను బలంగా ఎదుర్కొంటామని, ఎన్ని కుట్రలు, కుతాంత్రాలు చేసినా మరింత బలపడతామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి అన్యానరు. ఎస్వీ కాంప్లెక్స్లోని తన చాంబర్లో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు.
Sun, Jul 20 2025 02:49 PM -
ప్లాస్టిక్తో మానవాళి మనుగడకు ముప్పు
కోడుమూరు రూరల్: ప్లాస్టిక్తో మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతోందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి భూమిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని జిల్లా ఇన్చార్జి ఆఫీసర్, రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కాంతిలాల్ దండే అన్నారు.
Sun, Jul 20 2025 02:49 PM -
జేసీ ప్రభాకర్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి
కర్నూలు(అర్బన్): అనంతపురం జిల్లా పంచాయతీ అధికారి టి. నాగరాజునాయుడు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ నానా దుర్భాషలాడిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాల్మీకి నేతలు డిమాండ్ చేశారు.
Sun, Jul 20 2025 02:49 PM