-
గ్యాస్ తంటాలు.. విద్యుత్ మంటలు
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో విదేశాల్లో బాంబు దాడులు జరుగుతుంటేం ఇక్కడ విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి.
-
తారాగిరి.. ‘జల’భేరి
ఉప్పొంగే నీలి సంద్రం జయజయజయ ‘జల’హే అంటూ నినదిస్తోంది. నింగీనేలా నివ్వెరబోయేలా జైహింద్ అంటూ గర్జిస్తోంది. భారత నావికా దళ అమ్ములపొదిలో సమకూరిన సరికొత్త యుద్ధ నౌక జలప్రవేశానికి స్వాగతం పలుకుతోంది.
Sun, Mar 22 2026 04:53 AM -
పండుగ రోజు పెను విషాదం.. ఆసుపత్రిపై దాడిలో 64 మంది మృతి
ఈద్ అల్-ఫితర్ రోజు సూడాన్లోని ఓ ఆసుపత్రిపై (ఈస్ట్ దార్ఫూర్లోని ఎడ్ దాయిన్) సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 89 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు (ముగ్గురు గర్భిణులు), 44 మంది పురుషులు ఉన్నారు.
Sun, Mar 22 2026 04:53 AM -
విస్తరిస్తున్న యుద్ధ క్షేత్రం?
మూడు వారాలకు పైగా ప్రధానంగా పశ్చిమాసియాకే పరిమితమైన యుద్ధ రంగాన్ని మరింత విస్తరించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు కలవరపరుస్తున్నాయి. తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ.
Sun, Mar 22 2026 04:51 AM -
నేటి నుంచి యాసంగి రైతు భరోసా
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట: రైతుభరోసా పథకం కింద యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు.
Sun, Mar 22 2026 04:46 AM -
బల్క్ డ్రగ్ పార్కుకు ‘ఉక్కు’తాడు
సాక్షి, అమరావతి: ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 13 రాష్ట్రాలతో పోరాడి దక్కించుకున్న బల్క్ డ్రగ్ పార్కుపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది.
Sun, Mar 22 2026 04:46 AM -
డీగో గార్సియా పైఇరాన్ దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం శనివారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది.
Sun, Mar 22 2026 04:45 AM -
హైబ్రీడ్ వంట..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్యాస్ కొరత, దాని ధరల పెరుగుదల కారణంగా వంట విధానంలో పెనుమార్పు కనిపిస్తోంది.
Sun, Mar 22 2026 04:39 AM -
మూడు దశల్లో ‘భద్రాద్రి’ పునరాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధిని మూడు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Sun, Mar 22 2026 04:34 AM -
ఏపీఐఐసీ దైన్యం.. ప్రైవేటుకు దాసోహం
సాక్షి, అమరావతి : ఐటీ కంపెనీల ముసుగులో ఇప్పటికే విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు బెల్లాలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు ఏపీఐఐసీ సేకరించిన విలువైన భూములపై పడింది.
Sun, Mar 22 2026 04:34 AM -
గాజాలో కన్నీటి శోకాల మధ్య 'మదర్స్ డే'
మధ్యప్రాచ్యంలో చాలా ప్రాంతాలు మదర్స్ డేను (మార్చి 21) ఘనంగా జరుపుకుంటున్న వేళ, గాజాలో (పాలస్తీనా) మాత్రం తల్లులు తమ కోల్పోయిన పిల్లలను గుర్తు చేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లలు తమ తల్లులు లేని మదర్స్ డేను ఎదుర్కొన్నారు.
Sun, Mar 22 2026 04:32 AM -
దేవుడి భూములకు బేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను ప్రైవేట్ పరం చేసేస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా దేవాలయాలకు చెందిన విలువైన ఆస్తులపై దృష్టి సారించింది!
Sun, Mar 22 2026 04:29 AM -
మన్నే మాణిక్యం!
(సాక్షి స్పెషల్ డెస్క్): వెండి కన్నా ఎక్కువ విలువైనది ఆ మన్ను.. అవును.. మీరు చదివింది నిజమే. మహారాష్ట్రలోని ఒక కుగ్రామం 2 కిలోల మట్టిని రూ. 68 లక్షలకు ఒక బయోటెక్నాలజీ కంపెనీకి అమ్మింది.
Sun, Mar 22 2026 04:27 AM -
‘అరటి’పై బాబు కోతలే!
‘అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రాయలసీమ అరటిని ముంబై, కోల్కత్తా లాంటి జాతీయ మార్కెట్లకు తరలించేందుకు లాజిస్టిక్స్ ప్లాన్ సమర్ధంగా అమలు చేశాం.
Sun, Mar 22 2026 04:24 AM -
మార్గం ఉన్నా.. మోక్షం ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు మారినా రాష్ట్ర రైతాంగం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సాదాబైనామాల సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు.
Sun, Mar 22 2026 04:14 AM -
దళితుడిని ఇంట్లోకి రానిస్తావా..
రాజమహేంద్రవరం సిటీ: ‘ఏయ్.. ఏంటి దళితుడిని ఇంట్లోకి రానిస్తూ మాదర్చోద్ వేషాలు వేస్తున్నావు. నీ కొడుకు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు కదా!
Sun, Mar 22 2026 04:14 AM -
పెంచుకున్న మమకారం తెంచుకొని వెళ్లిపోతే..!
పెంపుడు పిల్లి చనిపోయిందని బీఎస్సీ చదువుతున్న ఒక అమ్మాయి, పిల్లిని ఇంట్లోకి తేవద్దని తల్లి మందలించినందుకు ఎంబీబిఎస్ చదువుతున్న మరో అమ్మాయి– ఇటీవల సూసైడ్ చేసుకున్నారు. పెట్స్ను పెంచుకునేవారి శాతం ఇటీవల బాగా పెరుగుతోంది.
Sun, Mar 22 2026 04:12 AM -
అప్పుల్లో నెల నెలాభివృద్ధి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఓ వైపు నెల నెలా అప్పులు చేయడంలో భారీ వృద్ధి నమోదు చేస్తూ, మరో వైపు రెవెన్యూ రాబడుల్లో నెల నెలా అథమ స్థాయికి దిగజారిపోతోంది.
Sun, Mar 22 2026 04:11 AM -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది.
Sun, Mar 22 2026 04:05 AM -
సోషల్ మీడియాపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అతిపవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి.. అది హెరిటేజ్ సిండికేట్ నెయ్యి కాంట్రాక్టుల కోసమేనన్న విషయం బయటపడి.. తెలుగుప్రజలంతా ఛీత్కరిస్తుండడం ఒకవైపు..
Sun, Mar 22 2026 04:01 AM -
వనదుర్గలు
కజిరంగ నేషనల్ పార్క్లో 2025లో ఒక్క ఖడ్గమృగం కూడా వేటగాళ్ల బారిన పడలేదు. ఇది రికార్డు.
Sun, Mar 22 2026 03:57 AM -
సైదాపురం గ‘లీజు’కు సర్కారు సై!
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ అక్రమార్కుల ఆకలి ఎంతకూ తీరడం లేదు.
Sun, Mar 22 2026 03:56 AM -
అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం
అమెరికా రాష్ట్రం హవాయి గత రెండు దశాబ్దాల్లో అత్యంత భారీ వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఈ ప్రాంతం అతలాకుతలమైంది. వేలాది మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఓహావు దీవిలోని ఓ ఆనకట్ట కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు.
Sun, Mar 22 2026 03:53 AM -
రాయల్స్ నిరీక్షణ ముగిసేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ (2008)లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... సంచలన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్... రెండో టైటిల్ కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంది.
Sun, Mar 22 2026 03:45 AM -
ఐపీఎల్కు ఆకాశ్దీప్ దూరం
కోల్కతా: మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీకి దూరంకాగా...
Sun, Mar 22 2026 03:45 AM
-
గ్యాస్ తంటాలు.. విద్యుత్ మంటలు
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో విదేశాల్లో బాంబు దాడులు జరుగుతుంటేం ఇక్కడ విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి.
Sun, Mar 22 2026 04:58 AM -
తారాగిరి.. ‘జల’భేరి
ఉప్పొంగే నీలి సంద్రం జయజయజయ ‘జల’హే అంటూ నినదిస్తోంది. నింగీనేలా నివ్వెరబోయేలా జైహింద్ అంటూ గర్జిస్తోంది. భారత నావికా దళ అమ్ములపొదిలో సమకూరిన సరికొత్త యుద్ధ నౌక జలప్రవేశానికి స్వాగతం పలుకుతోంది.
Sun, Mar 22 2026 04:53 AM -
పండుగ రోజు పెను విషాదం.. ఆసుపత్రిపై దాడిలో 64 మంది మృతి
ఈద్ అల్-ఫితర్ రోజు సూడాన్లోని ఓ ఆసుపత్రిపై (ఈస్ట్ దార్ఫూర్లోని ఎడ్ దాయిన్) సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 89 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు (ముగ్గురు గర్భిణులు), 44 మంది పురుషులు ఉన్నారు.
Sun, Mar 22 2026 04:53 AM -
విస్తరిస్తున్న యుద్ధ క్షేత్రం?
మూడు వారాలకు పైగా ప్రధానంగా పశ్చిమాసియాకే పరిమితమైన యుద్ధ రంగాన్ని మరింత విస్తరించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు కలవరపరుస్తున్నాయి. తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ.
Sun, Mar 22 2026 04:51 AM -
నేటి నుంచి యాసంగి రైతు భరోసా
సాక్షి, హైదరాబాద్/సాక్షి, సిద్దిపేట: రైతుభరోసా పథకం కింద యాసంగి సీజన్కు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం శ్రీకారం చుట్టనున్నారు.
Sun, Mar 22 2026 04:46 AM -
బల్క్ డ్రగ్ పార్కుకు ‘ఉక్కు’తాడు
సాక్షి, అమరావతి: ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం 13 రాష్ట్రాలతో పోరాడి దక్కించుకున్న బల్క్ డ్రగ్ పార్కుపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపింది.
Sun, Mar 22 2026 04:46 AM -
డీగో గార్సియా పైఇరాన్ దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం శనివారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది.
Sun, Mar 22 2026 04:45 AM -
హైబ్రీడ్ వంట..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్యాస్ కొరత, దాని ధరల పెరుగుదల కారణంగా వంట విధానంలో పెనుమార్పు కనిపిస్తోంది.
Sun, Mar 22 2026 04:39 AM -
మూడు దశల్లో ‘భద్రాద్రి’ పునరాభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధిని మూడు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Sun, Mar 22 2026 04:34 AM -
ఏపీఐఐసీ దైన్యం.. ప్రైవేటుకు దాసోహం
సాక్షి, అమరావతి : ఐటీ కంపెనీల ముసుగులో ఇప్పటికే విశాఖలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు బెల్లాలుగా పంచిపెట్టిన చంద్రబాబు సర్కారు కన్ను ఇప్పుడు ఏపీఐఐసీ సేకరించిన విలువైన భూములపై పడింది.
Sun, Mar 22 2026 04:34 AM -
గాజాలో కన్నీటి శోకాల మధ్య 'మదర్స్ డే'
మధ్యప్రాచ్యంలో చాలా ప్రాంతాలు మదర్స్ డేను (మార్చి 21) ఘనంగా జరుపుకుంటున్న వేళ, గాజాలో (పాలస్తీనా) మాత్రం తల్లులు తమ కోల్పోయిన పిల్లలను గుర్తు చేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లలు తమ తల్లులు లేని మదర్స్ డేను ఎదుర్కొన్నారు.
Sun, Mar 22 2026 04:32 AM -
దేవుడి భూములకు బేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక్కో వ్యవస్థను ప్రైవేట్ పరం చేసేస్తున్న చంద్రబాబు సర్కారు తాజాగా దేవాలయాలకు చెందిన విలువైన ఆస్తులపై దృష్టి సారించింది!
Sun, Mar 22 2026 04:29 AM -
మన్నే మాణిక్యం!
(సాక్షి స్పెషల్ డెస్క్): వెండి కన్నా ఎక్కువ విలువైనది ఆ మన్ను.. అవును.. మీరు చదివింది నిజమే. మహారాష్ట్రలోని ఒక కుగ్రామం 2 కిలోల మట్టిని రూ. 68 లక్షలకు ఒక బయోటెక్నాలజీ కంపెనీకి అమ్మింది.
Sun, Mar 22 2026 04:27 AM -
‘అరటి’పై బాబు కోతలే!
‘అరటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. రాయలసీమ అరటిని ముంబై, కోల్కత్తా లాంటి జాతీయ మార్కెట్లకు తరలించేందుకు లాజిస్టిక్స్ ప్లాన్ సమర్ధంగా అమలు చేశాం.
Sun, Mar 22 2026 04:24 AM -
మార్గం ఉన్నా.. మోక్షం ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాలు మారినా రాష్ట్ర రైతాంగం దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సాదాబైనామాల సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు.
Sun, Mar 22 2026 04:14 AM -
దళితుడిని ఇంట్లోకి రానిస్తావా..
రాజమహేంద్రవరం సిటీ: ‘ఏయ్.. ఏంటి దళితుడిని ఇంట్లోకి రానిస్తూ మాదర్చోద్ వేషాలు వేస్తున్నావు. నీ కొడుకు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు కదా!
Sun, Mar 22 2026 04:14 AM -
పెంచుకున్న మమకారం తెంచుకొని వెళ్లిపోతే..!
పెంపుడు పిల్లి చనిపోయిందని బీఎస్సీ చదువుతున్న ఒక అమ్మాయి, పిల్లిని ఇంట్లోకి తేవద్దని తల్లి మందలించినందుకు ఎంబీబిఎస్ చదువుతున్న మరో అమ్మాయి– ఇటీవల సూసైడ్ చేసుకున్నారు. పెట్స్ను పెంచుకునేవారి శాతం ఇటీవల బాగా పెరుగుతోంది.
Sun, Mar 22 2026 04:12 AM -
అప్పుల్లో నెల నెలాభివృద్ధి!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం ఓ వైపు నెల నెలా అప్పులు చేయడంలో భారీ వృద్ధి నమోదు చేస్తూ, మరో వైపు రెవెన్యూ రాబడుల్లో నెల నెలా అథమ స్థాయికి దిగజారిపోతోంది.
Sun, Mar 22 2026 04:11 AM -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది.
Sun, Mar 22 2026 04:05 AM -
సోషల్ మీడియాపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: అతిపవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి.. అది హెరిటేజ్ సిండికేట్ నెయ్యి కాంట్రాక్టుల కోసమేనన్న విషయం బయటపడి.. తెలుగుప్రజలంతా ఛీత్కరిస్తుండడం ఒకవైపు..
Sun, Mar 22 2026 04:01 AM -
వనదుర్గలు
కజిరంగ నేషనల్ పార్క్లో 2025లో ఒక్క ఖడ్గమృగం కూడా వేటగాళ్ల బారిన పడలేదు. ఇది రికార్డు.
Sun, Mar 22 2026 03:57 AM -
సైదాపురం గ‘లీజు’కు సర్కారు సై!
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మైనింగ్ అక్రమార్కుల ఆకలి ఎంతకూ తీరడం లేదు.
Sun, Mar 22 2026 03:56 AM -
అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం
అమెరికా రాష్ట్రం హవాయి గత రెండు దశాబ్దాల్లో అత్యంత భారీ వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఈ ప్రాంతం అతలాకుతలమైంది. వేలాది మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఓహావు దీవిలోని ఓ ఆనకట్ట కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు.
Sun, Mar 22 2026 03:53 AM -
రాయల్స్ నిరీక్షణ ముగిసేనా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ సీజన్ (2008)లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... సంచలన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్... రెండో టైటిల్ కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉంది.
Sun, Mar 22 2026 03:45 AM -
ఐపీఎల్కు ఆకాశ్దీప్ దూరం
కోల్కతా: మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీకి దూరంకాగా...
Sun, Mar 22 2026 03:45 AM
