రీసెంట్గా కేరళలోని త్రిసూర్లో నవరాత్రి సెలబ్రేషన్స్ జరగ్గా..
మలయాళ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు హాజరయ్యారు.
ఇదే వేడుకకు భర్త జోమన్తో కలిసి 'కూలీ' ఫేమ్ రెబా మోనికా జాన్ కూడా వచ్చింది.
ఆ ఫొటోల్ని రెబా భర్త తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.


