న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధాని నివాసంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాయల తెలంగాణ, హైదరాబాద్ యూటీ ప్రతిపాదనలను కేబినెట్ తోసిపుచ్చింది. బిల్లులో మొత్తం 30 నుంచి 40 సవరణలు చేసినట్టు సమాచారం. సవరణలన్నీ అధికారికంగా పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. బిల్లుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి చర్చల సారాంశాన్ని పార్లమెంట్కు నివేదించనుంది.
రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రతిపాదించింది. పోలవరం ముంపు గ్రామాలు సీమాంధ్రలో ఉంచాలని సూచించింది. సీమాంధ్రకు పన్ను రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించింది. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోనుంది. కొత్త రాజధానికి ఎంత ప్యాకేజీ ఇవ్వాలనేది పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కొత్తరాజధానికి సంబంధించి అన్ని అనుమతులు బిల్లు ద్వారా కేంద్రం ఆమోదించనుంది. 10 ఏళ్లపాటు సీమాంధ్ర-తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. హైదరాబాద్లో శాంతి భద్రతలు గవర్నర్ చేతిలో ఉంటాయి. కాగా, షెడ్యూల్ ప్రకారమే 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.
సీమాంధ్రకు పన్ను రాయితీ
Published Fri, Feb 7 2014 8:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాజువాకలో జనజాతర
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం జగన్ రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement