మళ్లీ భారత్ సరిహద్దుపైకి పాక్ కాల్పులు | Pakistan violates ceasefire in J&K's Saujian sector | Sakshi
Sakshi News home page

మళ్లీ భారత్ సరిహద్దుపైకి పాక్ కాల్పులు

Aug 7 2015 9:34 AM | Updated on Sep 3 2017 6:59 AM

పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకోంటుంది.

జమ్మూ కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకోంటుంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని సౌజైన్ సెక్టర్లోకి శుక్రవారం తెల్లవారుజామున పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. దాంతో భారత బలగాలు వెంటనే స్పందించి... ఎదురు కాల్పులకు దిగాయి.  వరుసగా మూడో రోజు శుక్రవారం భారత సరిహద్దు బలగాలపై పాక్ కాల్పులు జరుపుతు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement