లండన్: వీసా చార్జీల పెంపు, ఇతర కఠిన నిర్ణయాలతో బ్రిటన్ గత ఏడాది మార్చి ప్రకటించిన వీసా నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఫలితంగా భారతీయులతోపాటు నాన్ యూరోపియన్ యూనియన్ (ఈయూయేతర) దేశాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. వీరు కోరుకునే టైర్ 2 కేటగిరీ వీసాల్లో భారీ మార్పులు రానున్నాయి. ఈయూయేతర దేశాల ఉద్యోగులను నియమించుకునే బ్రిటన్ కంపెనీలు ఇమిగ్రేషన్ స్కిల్స్ చార్జి కింద ఇకపై అదనంగా ఒక్కో ఉద్యోగికి ఏడాదికి 1,000 పౌండ్లు(దాదాపు రూ.81వేలు) చెల్లించాలి.
చిన్న, చారిటబుల్ సంస్థలు 364 పౌండ్లు చెల్లించాలి. టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్(ఐసీటీ) వీసాకోసం దరఖాస్తు చేసేవారు ఏడాదికి 200 పౌండ్ల హెల్త్ సర్చార్జి చెల్లించాలి. వలసదారులకు ఉద్యోగాలిచ్చే సంస్థలను తగ్గించి, ఆ ఉద్యోగాలను బ్రిటిషర్లతో భర్తీ చేసేందుకు వారికి శిక్షణ ఇవ్వడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు యూకే హోం ఆఫీస్ తెలిపింది. అయితే పీహెచ్డీ స్థాయి ఉద్యోగాలకు, విద్యార్థి వీసా నుంచి వర్కింగ్ వీసాకు మారే విదేశీ విద్యార్థులకు చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని, బ్రిటన్ ఆర్థిక పురోగతికి కీలకమైన నిపుణులను దేశంలో ఉంచుకుకోవడానికి ఇది రక్షణ కల్పిస్తుందని పేర్కొంది. టైర్ 2 ఐసీటీ షార్ట్ టర్మ్ స్టాఫ్ వీసాలను రద్దు చేశారు. కొరత ఉన్న ఉద్యోగాల జాబితా నుంచి కెమిస్ట్రీ టీచర్లను తొలగించారు.
ఈ–వీసాతో 60 రోజులు
న్యూఢిల్లీ: ఈ–వీసాలపై భారత్కు వచ్చే విదేశీ పర్యాటకులు ఇక నుంచి మన దేశంలో రెండు నెలల వరకు ఉండొచ్చని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం చెప్పారు. ఏప్రిల్ 1 నుంచే ఈ విధానం అమలులోకి వచ్చిందన్నారు. అలాగే ఈ–వాణిజ్య, ఈ–పర్యాటక వీసాలు కలిగిన వారిని రెండుసార్లు, ఈ–వైద్య వీసా ఉంటే మూడుసార్లు భారత్లోకి ప్రవేశించడానికి అనుమతి స్తామని చెప్పారు. గతంలో వారిని 30 రోజుల వరకే భారత్లో ఉండేందుకు అనుమతించేవారు.
బ్రిటన్ వీసాలు ప్రియం
Published Wed, Apr 5 2017 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement