కేసీఆర్తో చైనా పారిశ్రామికవేత్తల భేటీ | china industrialists meet cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో చైనా పారిశ్రామికవేత్తల భేటీ

Oct 16 2015 8:50 PM | Updated on Aug 14 2018 10:54 AM

కేసీఆర్తో చైనా పారిశ్రామికవేత్తల భేటీ - Sakshi

కేసీఆర్తో చైనా పారిశ్రామికవేత్తల భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో శుక్రవారం చైనా పారిశ్రామికవేత్తల బృందం భేటీ అయింది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుతో శుక్రవారం చైనా పారిశ్రామికవేత్తల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై సీఎం సమక్షంలో అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, చైనా కంపెనీల మధ్య రెండు ఎంవోయూలు కుదిరాయి.  తెలంగాణలో డ్రైపోర్టు ఏర్పాటుకు చైనాకు చెందిన సాని గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రీ ఫ్యాబ్ కాంక్రీట్ మ్యాన్ఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు సాని గ్రూపు ముందుకువచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement