దుర్గాపూర్: పశ్చిమబెంగాల్లో దుర్గాపూర్లోని సీపీఎం కార్యాలయంలో బాంబులను, పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు పార్టీ కార్యాలయంలో సోదాలు చేయగా రెండు బ్యాగుల్లో దాచిన 15 నుంచి 20 బాంబులను గుర్తించారు. 7 పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు.
పార్టీ కార్యాలయంలో బాంబులను, ఆయుధాలను ఉంచిన ఘటనలో సీపీఎంకు సంబంధంలేని ఆ పార్టీ జోనల్ సెక్రటరీ పంకజ్ రాయ్ సర్కార్ చెప్పారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. కాగా ప్రజల్లో భయాందోళలు కలిగించడానికి సీపీఎం ఆయుధాలను సమకూర్చుకుందని ఐఎన్టీటీయూసీ నాయకుడు ప్రభాత్ ఛటర్జీ ఆరోపించారు.
సీపీఎం ఆఫీసులో బాంబులు స్వాధీనం
Published Fri, Sep 16 2016 8:24 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement