పాట్నా: బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ 16వ తేదీన జరిగే తొలి విడత ఎన్నికల్లో మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాలకు మహిళా అధికారులే పూర్తిగా ప్రాతినిధ్యం వహించబోతున్నారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించే అధికారి నుంచి పోలింగ్ను నిర్వహించేవారంతా మహిళలు కావడమే కాకుండా వెబ్కామ్ ఆపరేటర్ కూడా మహిళే కావడం ఈ పోలింగ్ కేంద్రాల్లో విశేషం. గయా ప్రాంతంలోనే ఈ ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గయా కాలేజీలో నాలుగు, మహావీర్ ఇంటర్ కాలేజీలో మరో మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
పోలింగ్ ప్రక్రియకు భద్రత కల్పించే కేంద్ర బలగాల నుంచి కూడా మహిళలనే పంపించాల్సిందిగా మహిళా పోలింగ్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది. అన్ని రంగాల్లో మహిళలు వెనకబడిన బీహార్ రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. బీహార్ ఎన్నికల ప్రక్రియలో మహిళలు పాల్గొనడం చాలా అరదు. తామే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తామంటూ కొంతమంది మహిళా అధికారులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ఎన్నికల కమిషన్ వారి కోసం ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది.
ఏడు పోలింగ్ కేంద్రాల్లో అంతా మహిళలే....
Published Wed, Oct 7 2015 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విజృంభిస్తున్న ఎండలు
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
పోలింగ్కు సర్వం సిద్ధం
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
Advertisement