వివాహిత అనుమానాస్పద మృతి | women Suspicious death | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Mar 22 2017 10:51 AM | Updated on Sep 5 2017 6:48 AM

బావిలో పడి వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది.

పెన్‌పహాడ్‌(సూర్యాపేట): బావిలో పడి వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం అన్నారం గ్రామానికి చెందిన కోటయ్య భార్య కవిత(22) గ్రామ శివారులోని బావిలో పడి మృతిచెందింది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఏడాది వయసున్న ఓ పాప ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement