కరీంనగర్‌లో విషాదం

Two womens Died In Karimnagar - Sakshi

సాక్షి,కరీంనగర్‌: జిల్లాలోని సైదాపూర్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్న తల్లీ, కుతుర్లు మృతి చెందారు. తల్లి అనసూర్య(85), కూతురు విజయ (55) శనివారం కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top