జపాన్ పెయింటింగ్ పోటీలకు తెలంగాణ కళాకారులు | Telangana Painters to take part in Japan Painting Competitions | Sakshi
Sakshi News home page

జపాన్ పెయింటింగ్ పోటీలకు తెలంగాణ కళాకారులు

Sep 3 2014 6:17 PM | Updated on Mar 22 2019 1:41 PM

అంతర్జాతీయ పెయింటింగ్ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు పాల్గొనున్నారు

హైదరాబాద్: అంతర్జాతీయ పెయింటింగ్ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు పాల్గొనున్నారు.  జపాన్ లో జరిగే చిత్ర ప్రదర్శనకు స్వాతి, విజయ్ లను ప్రభుత్వం ఎంపిక చేసింది. 
 
స్వాతి, విజయ్ లు ప్రభుత్వ ఖర్చులతో ఈ పోటీలలో పాల్గొన్నున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరికి లక్షన్నర రూపాయల ఆర్ధిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement