అంతర్జాతీయ పెయింటింగ్ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు పాల్గొనున్నారు
జపాన్ పెయింటింగ్ పోటీలకు తెలంగాణ కళాకారులు
Sep 3 2014 6:17 PM | Updated on Mar 22 2019 1:41 PM
హైదరాబాద్: అంతర్జాతీయ పెయింటింగ్ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారులు పాల్గొనున్నారు. జపాన్ లో జరిగే చిత్ర ప్రదర్శనకు స్వాతి, విజయ్ లను ప్రభుత్వం ఎంపిక చేసింది.
స్వాతి, విజయ్ లు ప్రభుత్వ ఖర్చులతో ఈ పోటీలలో పాల్గొన్నున్నట్టు అధికారులు వెల్లడించారు. వీరికి లక్షన్నర రూపాయల ఆర్ధిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Advertisement
Advertisement