రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు | telangana ministers attended to railway court | Sakshi
Sakshi News home page

రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు

Aug 28 2017 12:28 PM | Updated on Sep 12 2017 1:12 AM

తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో పాల్గొన్న పలువురు మంత్రులు సోమవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు.

సికింద్రాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్‌రోకోలో పాల్గొన్న పలువురు మంత్రులు సోమవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఐటీ మంత్రి కేటీఆర్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి పద్మారావు సోమవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. మౌలాలీ రైల్‌ రోకో కేసులో ఇప్పటికే మంత్రులు పలుసార్లు కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement