మహబూబ్‌నగర్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి | kcr express shock over road accident in mahabub nagar | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Jan 27 2015 3:44 PM | Updated on Sep 2 2017 8:21 PM

మహబూబ్‌నగర్  ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

మహబూబ్‌నగర్ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించాలని, మృతదేహాలను తరలించే విషయంలో చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాగానికి కేసీఆర్ తెలిపారు.

జిల్లాలోని అడ్డాకుల మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామం సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొనడంతో  ఏడుగురు అక్కడికక్కడే  మృతి చెందిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement