తాపీ పట్టిన జీవన్‌రెడ్డి | Jeevan Reddy Campaign In Nizamabad | Sakshi
Sakshi News home page

తాపీ పట్టిన జీవన్‌రెడ్డి

Nov 25 2018 10:02 AM | Updated on Nov 25 2018 10:02 AM

Jeevan Reddy Campaign In Nizamabad - Sakshi

  సాక్షి, మాక్లూర్‌: ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డి శనివారం మామిడిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. ఓ ఇంటి వద్ద నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో అక్కడకు వెళ్లి తాపీ పట్టి మేస్త్రీ పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే తాపీ పట్టడంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement