తాపీ పట్టిన జీవన్‌రెడ్డి

Jeevan Reddy Campaign In Nizamabad - Sakshi

  సాక్షి, మాక్లూర్‌: ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్‌రెడ్డి శనివారం మామిడిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటును అభ్యర్థించారు. ఓ ఇంటి వద్ద నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో అక్కడకు వెళ్లి తాపీ పట్టి మేస్త్రీ పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే తాపీ పట్టడంతో స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top